తోటి ఫోటో, వీడియో గ్రాఫర్ కు చిరు సహాయం
సిద్ధిపేట యదార్థవాది
సిద్ధిపేట పట్టణంలో వీడియో గ్రాఫర్స్, ప్రీ రాజా రాణి వెడ్డింగ్ స్టూడియో తరుపున రూ.7500, 50 కిలోల బియ్యాన్ని అందించారు. సోమవారం పట్టణంలో ని ఫోటోగ్రాఫర్ వీరబత్తిని సాయికుమార్ తండ్రి మరణించడంతో తోటి వీడియో గ్రాఫర్స్ ఉడుత భక్తి సహాయంగా ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో జిమ్మీ శేఖర్, కొండ ప్రదీప్, లక్ష స్టూడియో శ్రీనివాస్, ప్రసాద్, గిరి, ఉషశ్రీ రవి,రాజేందర్, కిరణ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.