గణేష్ లడ్డుకు మండల స్థాయిలో బారి డిమాండ్.
మెదక్ యదార్థవాది ప్రతినిది
సత్యా గ్రూప్ ఆఫ్ బిల్డర్స్, ఎయిర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సీఈవో, కుమ్మరి సతీష్ నవరాత్రులు పూజలు అందుకున్న గ్రామంలోని గణనాథుని లడ్డుని రూ. 85116 దక్కించుకున్నారు. శుక్రవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో దొడ్డి కాడి గణేష్ మండపం లడ్డూ వేలం పాటలో మండల స్థాయిలో అత్యధిక ధర పలకడం మన సంస్కృతి సంప్రదాయాలు నిదర్శనం.. గ్రామంలోని ప్రజలు ఆటపాటలతో గణేశుని నిమజ్జన్ని ఘనంగా నిర్వహించారు. నిమర్జనం లో బాగంగా గ్రామంలోని చిన్నలు పెద్దలు యువకులు బారిగా పాల్గొన్నారు.