34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణపేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

కుకునూర్ పల్లి యదార్థవాది

కొడకండ్ల గ్రామశివారు లో గురువారం కొంతమంది పేకాట ఆడుతున్నారన్న సమాచారం అందుకున్న కుకునూర్ పల్లి పోలీసులు దాడిచేసి ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 54, 835/- రూపాయలు, 2 మోటార్ సైకిళ్ళు, 2 కార్లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నమ్మన్నారు, గ్రామాలలో ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో, బహిరంగ ప్రదేశంలో పేకాట, జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే డయల్ 100, లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 కు సమాచారం అందించాలని తెలిపారు పేకాట, జూదం, వంటి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడి లో అరెస్ట్ చేసిన గజ్వెల్, కొడకండ్ల ప్రాంతాలకు చెందిన పురాణం కిషన్, మాకల వెంకటేష్, కమసాని రమేష్, ప్రశాంత్, ప్రవీణ్, కృష్ణ లపైన కేసు నమోదు చేశామని కుకునూర్ పల్లి ఎసై పుష్పరాజ్ తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్