మంత్రిగా పొన్నం ప్రభాకర్.
•హుస్నాబాద్ పట్టణంలో సంబరాలు..
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
సిద్దిపేట జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన పొన్నం గురువారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో హుస్నాబాద్ పట్టణం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాలలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు హుస్నాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ పోతుగంటి బాలయ్య వెన్న రాజు కొత్తకొండ పోశెట్టి బోనగిరి రజిత పచ్చిమట్ల రాధా గాజుల చంద్రయ్య కాశ వేణి సాంబరాజు సంఘ కుమార్ సంఘ శ్రీధర్ హనుమాన్ల శ్రీకాంత్ రెడ్డి పెండ్రాల దాము జవహర్లాల్ బెజ్జంకి బాబు కమలహాసన్ గడిపే రమాదేవి కమలమ్మ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/12/IMG-20231207-WA0005-1024x576.jpg)