రైమాండ్ షాపింగ్ మాల్ ప్రారంభించిన శివరాజ్ పాటిల్.
సంగారెడ్డి యదార్థవాది ప్రతినిధి
సదాశివపేట పట్టణ పరిధిలోని సుభాష్ రోడ్ లో ఎస్ ఎస్ టెక్స్టైల్ వారి రైమాండ్ షో రూమ్ ను శనివారం ప్రారంభించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శివరాజ్ పాటిల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైమాండ్ పేరులోని నాణ్యత కూడిన దుస్తులని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకు విక్రయించాలని ఎస్ ఎస్.టెక్స్టైల్ అన్నం రాజేష్ సుధీర్ యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ప్రారంభోత్సవంలో టిఆర్ఎస్ నాయకులు సిహెచ్ సత్యనారాయణ ప్రభు గౌడ్ ఇంద్ర కిరణ్ రామచంద్రనాయక్ రాజు తదితరులు పాల్గొన్నారు