మాజీ ముఖ్యమంత్రి కృష్ణ కన్నుమూత.!
హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 10:
కర్ణాటక మాజీ సీఎం కేంద్రం మాజీ ఎస్ ఎం కృష్ణ (90) కన్నుమూశారు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని నివాసంలో తుదిశ్వస విడిచారు కృష్ణ 1989-1993 మధ్య అసెంబ్లీ స్పీకర్ 1993-94 లో కర్ణాటక మొదటి డిప్యుటీ సీఎం 1999 నుంచి 2004 వరకు సీఎం 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్ 2009 నుంచి 2012 వరకు విదేశంగ మంత్రి గా పనిచేశారు