పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్
బెల్లంపల్లి, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 18: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి కన్నాల బస్తీ లో తన ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నడని నమ్మదగిన సమాచారంతో టాస్క్ ఫోర్సు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ లచ్చన్న పేకాట ఆడుతున్న నలుగురు జూదరులను, నిర్వాహకుడు రవి ని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 10,610/- రూపాయల నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం బెల్లంపల్లి 1 పట్టణ పోలీస్ కు తరలించారు.