బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఆది పురుష్ మూవీ. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పెద్ద పెద్ద యాక్టర్ లను ఎంపిక చేసుకున్నారు. పౌరాణిక గాధ రామాయణం ఈ ఆది పురుష్ రూపంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండడం
అభిమానుల్లో అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అప్ డేట్స్ తో సోషల్ మీడియా శేక్ అవుతుంది. దీనితో ఆది పురుష్ వేగం పెంచింది ఆగస్టు 11న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తామని దర్శకుడు వెల్లడించారు.
ఇప్పటికే సీత పాత్ర పోషిస్తున్న కృతి సనన్ రావణుడి గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ రాముడి పాత్ర పోషిస్తున్న ప్రభాస్
ఫినిషింగ్ షూట్లో బిజీగా గడుపుతున్నారు. దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్ కేటాయించి టీఎస్ సిరీస్ బ్యానర్ పై ఐదు భాషల్లో సినిమాను రూపొందిస్తున్నారు.
ఆగస్టులో ఆది పురుష్… ప్రభాస్ చిత్రం కోసం వేగంగా ఫినిషింగ్ టచ్చు లు.
RELATED ARTICLES