కస్టమ్స్ వింగ్ సూపరిండెంట్ అరెస్ట్
హైదరాబాద్ జిఎస్టి భవన్ లో సిబిఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. లంచం తీసుకున్న కేసులో కస్టమ్స్ వింగ్ సూపరింటెండెంట్ సురేష్, ఇన్స్పెక్టర్ కిషన్ లాల్ లను అరెస్టు చేశారు. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో విడుదలైన వ్యక్తి నుంచి కిషన్ లాల్ లంచం డిమాండ్ చేశారు. రూపాయలు 20000 లంచం ఇచ్చి సీబీఐకి బాధితుడు మీరు అస్గర్ ఫిర్యాదు చేశాడు దీంతో విచారించిన సి.బి.ఐ సురేష్ కిషన్ లాల్ లంచం తీసుకున్న ట్లు నిర్ధారణకు వచ్చింది
కస్టమ్స్ వింగ్ సూపరిండెంట్ అరెస్ట్…
RELATED ARTICLES