29.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణటిఆర్ఎస్ ప్లీనరీలో కెసిఆర్ వ్యాఖ్యలపై ఆంధ్ర మంత్రి ఫైర్.

టిఆర్ఎస్ ప్లీనరీలో కెసిఆర్ వ్యాఖ్యలపై ఆంధ్ర మంత్రి ఫైర్.

టిఆర్ఎస్ ప్లీనరీలో కెసిఆర్ వ్యాఖ్యలపై ఆంధ్ర మంత్రి ఫైర్.

ఆంధ్రలోనూ అక్కడి ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని టీఆర్ఎస్ ప్లీనరీ లో కెసిఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హిట్ ఎక్కారు. ఏపీలో కరెంటు కోతలు ఉన్నాయి… సంక్షేమ పథకాలు బాగా అమలు అవుతున్నాయి ఏపీలోనూ టిఆర్ఎస్ పార్టీ ని ప్రజలు కోరుకుంటున్నారన్నా కెసిఆర్ ఆర్ ఆర్ కే కాయలపై స్పందించారు. కెసిఆర్ అన్నట్లుగా ఏపీలో కరెంటు కోతలు లేవు అన్నారు. బొగ్గు సమస్య కేవలం ఆంధ్ర ది మాత్రమే కాదని అన్నారు. దళిత బంధు పథకం పైన అనిల్ కామెంట్ చేశారు. తెలంగాణలో ఒకే ఒక్క నియోజకవర్గంలో ఆ పథకాన్ని అమలు చేశారని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆ పథకం అమలు లేదని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రదేశ్లో తమ పార్టీని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై స్పందించారు . కావాలనుకుంటే ఏపీలోనూ పార్టీ పెట్టుకోవచ్చని చెప్పారు. ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు . కాగా హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించిన టిఆర్ఎస్ ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ మాట్లాడుతూ ఏపీ కి సంబంధించి నా అంశాలను ప్రస్తావించారు ఏపీ నుంచి తెలంగాణా విడిపోతే కొత్త రాష్ట్రంలో చీకట్లు అలుముకున్నాయి అని అన్నారు అని కానీ ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే చీకట్లు అలుముకుంటున్నాయి అన్నారు సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అన్నారు తెలంగాణ పథకాలను పలు రాష్ట్రాలు కాపీ కొడుతున్నారని అన్నారు ఈ విషయంలోనే స్పందించిన మంత్రి అనిల్ ఏపీ లోనే పథకాలు ఎక్కువగా అమలు అవుతున్నాయని తేల్చి చెప్పారు ప్రజల అవసరాలను తగ్గట్లుగా పథకాలను అమలు చేస్తూ వారికి జగన్ సర్కార్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్