21.7 C
Hyderabad
Tuesday, March 10, 2026

ఆంధ్రప్రదేశ్

సైకో మొగుడు స్నేహితులు నుండి ప్రాణహాని

0
సైకో మొగుడు స్నేహితులు నుండి ప్రాణహాని యదార్థవాది ప్రతినిధి కడప అతను గౌరవ న్యాయవాది వృత్తి లో ఉండి భార్య ను శతవిధాల తన శాడీజంతో హింసిస్తున్నాడని బాధిత మహిళ కడప ప్రెస్ క్లబ్ లో...

మూడేళ్లలో జగన్‌ సర్కార్‌ చేసిన అప్పు రూ.1.34 లక్షల కోట్లే: మంత్రి బుగ్గన

0
యదార్థవాది ప్రతినిధి అమరావతి ఏపీ ఆర్థిక అంశాలపై తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు చేసిన ప్రకటనపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందించారు..రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై యనమల నిరాధార ఆరోపణలు, అసత్య ప్రకటనలు...

గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు..

0
గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు.. యదార్థవాది ప్రతినిధి అమరావతి సీనియర్ ఐఎఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. 1993 బ్యాచ్‌కు సింఘాల్ ఇప్పటి...

కూలీల పైకి దూసుకెళ్లిన లారీ..

0
కూలీల పైకి దూసుకెళ్లిన లారీ.. యదార్థవాది శ్రీకాకుళం జిల్లాలో లారీ బీభత్సం.. ఆముదాలవలస మండలం మదండిలో ఉపాధి హామీ కూలీల పైకి దూసుకెళ్లిన లారీ.. ఈ ప్రమాదంలో అక్కడి కక్కడే మృతి చెందిన కూలీలు.. నలుగురు...

మహిళను కాపాడిన పోలీసులు

0
మహిళను కాపాడిన పోలీసులు యదార్థవాది ప్రతినిధి ప్రకాశం ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఓ వివాహిత రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోబోతున్న సమాచారాన్ని గిద్దలూరు జర్నలిస్ట్ సహాయంతో తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటనా స్థలానికి...

నేను వద్దన్న కెసిఆర్ వినలేదు కేఏ పాల్

0
నేను వద్దన్నా కేసీఆర్ వినలేదు కేఏ పాల్ యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్ నూతన సచివాలయం లో అగ్నిప్రమాదం సంఘటనపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ స్పందించారు అంబేడ్కర్ సెక్రటేరియట్‌ను కేసీఆర్ పుట్టిన రోజు ప్రారంభించడం ఏంటని...

వివేకా హత్య కేసు.. సీబీఐ ముందుకు జగన్‌ ఓఎస్డీ

0
వివేకా హత్య కేసు.. సీబీఐ ముందుకు జగన్‌ ఓఎస్డీ యదార్థవాది ప్రతినిది కడప మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి...

ప్రపంచ వేదికపై దేశం, ఆంధ్ర రాష్ట్ర జెండా ఎగురవేయాలి: సీఎం జగన్‌

0
ప్రపంచ వేదికపై దేశం, ఆంధ్ర రాష్ట్ర జెండా ఎగురవేయాలి: సీఎం జగన్‌ యదార్థవాది ప్రతినిది తాడేపల్లి అర్హులైన విద్యార్థులందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన కింద నిధులను ప్రభుత్వం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,...

సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

0
విశ్వనాథ్‌ కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు - సీఎం జగన్.. యదార్థవాది ప్రతినిది విశ్వనాథ్‌ కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారన్నారు సీఎం జగన్. ప్రముఖ దర్శకుడు కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలిపారు....

పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా అక్రమ కేసులు

0
పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా అక్రమ కేసులు నేడు ప్రశ్నించే జర్నలిస్టుల పరిస్థితి ప్రశ్నార్థకం తిరుపతి యదార్థవాది ప్రతినిది నేడు సమాజంలో ప్రశ్నించే గొంతుకులను అధికారంతో అక్రమ కేసులు బాణాయించి నొక్కే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని,...

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...