ఎగసిపడుతున్న అగ్ని రవ్వలు..!
ఎగసిపడుతున్న అగ్ని రవ్వలు..!
యదార్థవాది ప్రతినిధి చిత్తూర్
చిత్తూర్ జిల్లా యాదమరి మండలం మోర్ధానపల్లె వద్ద గల అమర్ రాజా ఫ్యాక్టరీ నందు ఎగసిపడుతున్న అగ్ని మంటల్లో భారీ ఆస్తి నష్టం.. విద్యుత్ షార్ట్...
గడప గడపకు మన ప్రభుత్వం
గడప గడపకు మన ప్రభుత్వం
యదార్థవాది ప్రతినిధి కొవ్వూరు
కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం నెలటూరు గ్రామంలో 84 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ...
స్పందన కార్యక్రమం
స్పందన కార్యక్రమం
యదార్థవాది ప్రతినిధి కడప
కడప జిల్లాలో బాధితులు పోలీసు శాఖ కు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కే.కే.ఎన్.అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం...
జీవో నెంబర్ 1 రద్దు చేయాలి
జీవో నంబర్.1 రద్దు చేయాలి.
అఖిలపక్షం డిమాండ్
యదార్థవాది ప్రతినిధి ఏలూరు
ప్రజాస్వామిక హక్కులను కాలరాసేలా జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నం.1 తక్షణమే రద్దు చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. సోమవారం మహాత్మా గాంధీ వర్ధంతి...
తక్షణమే సమస్యలు పరిష్కారం..
తక్షణమే సమస్యలు పరిష్కారం..
సమస్యల తక్షణ పరిష్కారానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కె.కె రాజు.
యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం
సమస్యల తక్షణ పరిష్కారానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న...
భారత సంస్కృతి చాల గొప్పది:గవర్నర్ దత్తాత్రేయ
భారత సంస్కృతి చాల గొప్పది:గవర్నర్ దత్తాత్రేయ
యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం
భారతదేశంలో రైతే రాజు మహిళలను గౌరవించడం మన సంస్కృతి అని విశాఖపట్నం హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.. బిజెపి...
మహాత్మా గాంధీ వర్ధంతి ఘన నివాళులు
మహాత్మా గాంధీ వర్ధంతి ఘన నివాళులు
యదార్థవాది ప్రతినిది కూర్మన్నపాలెం
జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ వర్ధంతి గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో వాడవాడలా సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా...
మహాత్మునికి ఘననివాళులు
మహాత్మునికి ఘననివాళులు
యదార్థవాది ప్రతినిది మైలవరం నియోజకవర్గం.
విజయవాడ గొల్లపూడిలోని శాసనసభ్యుని కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ 75వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి...
సమిష్టి కృషితో కళింగుల సమస్యలు పరిష్కారం: తమ్మినేని సీతారాం
సమిష్టి కృషితో కళింగుల సమస్యలు పరిష్కారం: తమ్మినేని సీతారాం
యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం
విశాఖ జిల్లా కళింగ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం.....
శారదా పీఠంలో నృత్య ప్రదర్శన చేసిన: బిందు
శారదా పీఠంలో నృత్య ప్రదర్శన చేసిన: బిందు
యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం
విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రెండు రోజులుగా పెందుర్తి శారదా పీఠంలో అధికారుల ప్రముకులు రాజకీయ నాయకులు...
















