26.2 C
Hyderabad
Tuesday, March 10, 2026

ఆంధ్రప్రదేశ్

మావి గొంతెమ్మ కోర్కెలు కాదు.. బకాయిలనే అడుగుతున్నాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు..

0
మావి గొంతెమ్మ కోర్కెలు కాదు.. బకాయిలనే అడుగుతున్నాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు.. యధార్థ వాది 22 జనవరి అనంతపురం: ఫిబ్రవరి 5 తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు...

ఏపీ మూడు రాజధానులపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

0
ఏపీ మూడు రాజధానులపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు యదార్థవాది 22 జనవరి వైజాగ్: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ప్రచారంలో...

ప్రతినెలా 5లోగా జీతాలు ఇచ్చేస్తున్నాం ● ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

0
ప్రతినెలా 5లోగా జీతాలు ఇచ్చేస్తున్నాం ● ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యదార్థవాది 22 జనవరి అమరావతి: రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కొవిడ్‌ పరిస్థితులవల్ల రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రతి నెలా...

సంక్రాంతికి టీఎస్‌ఆర్టీసీ ఆదరించిన ప్రజలు

0
సంక్రాంతికి టీఎస్‌ఆర్టీసీ ఆదరించిన ప్రజలు హైదరాబాద్: యదార్థవాది ప్రతినిది సంక్రాంతి 11 రోజుల్లో 2.82 కోట్ల మంది ప్రయాణలు చేశారు.. సంక్రాంతికి టీఎస్‌ఆర్టీసీ రూ.165.46 కోట్ల రాబడి.. టీఎస్‌ఆర్టీసీని అక్కున చేర్చుకున్న ప్రయాణికులు..ధన్యవాదాలు తెలిపిన సంస్థ...

పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

0
పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తికీలక సూచనలివే…!-- 997 కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేసిన పోలీస్‌ నియామక మండలి..అభ్యర్థులకు తగిన సూచనలతో నోట్‌ విడుదలనిమిషం ఆలస్యమైనా అనుమతించరు! అమరావతి: యదార్థవాది ప్రతినిది పోలీసు కానిస్టేబుల్‌...

కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే..

0
కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే.. న్యుడిల్లి: యదార్ధవాది ప్రతినిది కరోనా మహమ్మారి గురించి పరిశోధకులు ఓ హెచ్చరిక జారీ చేశారు. కోవిడ్ వచ్చిన పోయిన వారిలో కనీసం 18 నెలల వరకు మరణించే...

రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు: రామకృష్ణ

0
రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు: రామకృష్ణ న్యుడిల్లి: యదార్థవాది ప్రతినిది జీవో నంబర్‌ 1పై సుప్రీంకోర్టు ఆదేశాలు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హైకోర్టులోనే కేసు విచారణ జరగాలన్న...

ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేం

0
ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేం న్యుడిల్లి: యదార్ధవాది ప్రతినిది జీవో నంబర్‌1పై సుప్రీంకోర్టు.. ఏపీలో రహదారులపై రోడ్డుషోలు, సభలు, సమావేశాల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 1పై విచారణ ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు...

గిరిజన యువత ఉన్నతవిద్యావకాశాలు పొందాలి..

0
గిరిజన యువత ఉన్నతవిద్యావకాశాలు పొందాలి.. నంద్యాల: యదార్థవాది ప్రతినిది ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ రాష్ట్రంలో గిరిజన యువత ఉన్నత విద్య ఉద్యోగాలు పొందేలా నైపుణ్యం సాధించడంలో శిక్షణ పొందాలని పిలుపునిచ్చారు ఏపీ గవర్నర్ బిశ్వ...

ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు నాటికి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తవ్వాలి..

0
ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు నాటికి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తవ్వాలి.. రాజమండ్రి: యదార్థవాది ప్రతినిది పనుల్లో వేగం పెంచాలి.. ఎంపీ భరత్ ఎందుకింత స్లోగా పనులు చేస్తున్నారు.. ఇలాగైతే ఎప్పటికి బ్రిడ్జి పూర్తవుతుంది' అంటూ...

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...