మావి గొంతెమ్మ కోర్కెలు కాదు.. బకాయిలనే అడుగుతున్నాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు..
మావి గొంతెమ్మ కోర్కెలు కాదు.. బకాయిలనే అడుగుతున్నాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు..
యధార్థ వాది 22 జనవరి అనంతపురం:
ఫిబ్రవరి 5 తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు...
ఏపీ మూడు రాజధానులపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
ఏపీ మూడు రాజధానులపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
యదార్థవాది 22 జనవరి వైజాగ్:
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ప్రచారంలో...
ప్రతినెలా 5లోగా జీతాలు ఇచ్చేస్తున్నాం ● ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ప్రతినెలా 5లోగా జీతాలు ఇచ్చేస్తున్నాం ● ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
యదార్థవాది 22 జనవరి అమరావతి:
రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కొవిడ్ పరిస్థితులవల్ల రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రతి నెలా...
సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ ఆదరించిన ప్రజలు
సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ ఆదరించిన ప్రజలు
హైదరాబాద్: యదార్థవాది ప్రతినిది
సంక్రాంతి 11 రోజుల్లో 2.82 కోట్ల మంది ప్రయాణలు చేశారు..
సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ రూ.165.46 కోట్ల రాబడి..
టీఎస్ఆర్టీసీని అక్కున చేర్చుకున్న ప్రయాణికులు..ధన్యవాదాలు తెలిపిన సంస్థ...
పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తికీలక సూచనలివే…!-- 997 కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేసిన పోలీస్ నియామక మండలి..అభ్యర్థులకు తగిన సూచనలతో నోట్ విడుదలనిమిషం ఆలస్యమైనా అనుమతించరు!
అమరావతి: యదార్థవాది ప్రతినిది
పోలీసు కానిస్టేబుల్...
కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే..
కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే..
న్యుడిల్లి: యదార్ధవాది ప్రతినిది
కరోనా మహమ్మారి గురించి పరిశోధకులు ఓ హెచ్చరిక జారీ చేశారు. కోవిడ్ వచ్చిన పోయిన వారిలో కనీసం 18 నెలల వరకు మరణించే...
రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు: రామకృష్ణ
రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు: రామకృష్ణ
న్యుడిల్లి: యదార్థవాది ప్రతినిది
జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టు ఆదేశాలు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హైకోర్టులోనే కేసు విచారణ జరగాలన్న...
ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేం
ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేం
న్యుడిల్లి: యదార్ధవాది ప్రతినిది
జీవో నంబర్1పై సుప్రీంకోర్టు..
ఏపీలో రహదారులపై రోడ్డుషోలు, సభలు, సమావేశాల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1పై విచారణ ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు...
గిరిజన యువత ఉన్నతవిద్యావకాశాలు పొందాలి..
గిరిజన యువత ఉన్నతవిద్యావకాశాలు పొందాలి..
నంద్యాల: యదార్థవాది ప్రతినిది
ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్
రాష్ట్రంలో గిరిజన యువత ఉన్నత విద్య ఉద్యోగాలు పొందేలా నైపుణ్యం సాధించడంలో శిక్షణ పొందాలని పిలుపునిచ్చారు ఏపీ గవర్నర్ బిశ్వ...
ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు నాటికి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తవ్వాలి..
ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు నాటికి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తవ్వాలి..
రాజమండ్రి: యదార్థవాది ప్రతినిది
పనుల్లో వేగం పెంచాలి.. ఎంపీ భరత్
ఎందుకింత స్లోగా పనులు చేస్తున్నారు.. ఇలాగైతే ఎప్పటికి బ్రిడ్జి పూర్తవుతుంది' అంటూ...
















