గ్రూపు-1 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
గ్రూపు-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి
ఈ ఏడాదిలో మరో గ్రూపు-1 నోటిఫికేషన్.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించే గ్రూపు-1 ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్ట్)కు...
రోడ్ షోలు బంద్..!
రోడ్ షోలు బంద్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు..
ఇకనుండి నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే రోడ్ షో..
రోడ్లపై పోలీస్ యాక్ట్ 1861 అమలు..
రెండు దుర్ఘటనల నేపథ్యంలో హోమ్ శాఖ ఉత్తర్వులు..
ఆంధ్ర రాష్ట్రం లో...
ఆవేశంతో మాట్లాడిన తమ్మినేని
ఆవేశంతో మాట్లాడిన తమ్మినేని
* తొడగొట్టి చెప్తున్నా మల్లి జగనే సిఎం..
శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలంలో నిర్వహించిన వాలంటీర్ల సమావేశంలో మాట్లడుతూ ఆంధ్రలో మల్లి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి అవుతారని...
మృతుని కుటుంభాన్ని పర్మశించిన..చంద్రబాబు
మృతుని కుటుంభాన్ని పర్మశించిన..చంద్రబాబు
నెల్లూర్ 29 డిసంబర్
నెల్లూర్ జిల్లా కందుకూరు సంఘటనలో మృతి చెందిన ఉచ్చులూరి పురుషోత్తం గురువారం ఇంటికి వెళ్ళి నివాళులు అర్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు....
వియ్యంకునికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్…
వియ్యంకునికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్...
హైదరాబాదు 29 డిసంబర్
ముఖ్యమంత్రి వియ్యంకుడు, మంత్రి కె. తారకరామారావు మామ పాకాల హరినాథరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు....
నిరుద్యోగ యువతకు శుభవార్త..
నిరుద్యోగ యువతకు శుభవార్త..
న్యుదిల్లి 28 డిసంబర్
ఇంటర్ అర్హతపై కేంద్ర హోం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏఎస్సై (స్టెనో), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) మొత్తం 1,458 పోస్టుల్ని...
కందుకూరులో విషాదం.. ఎనమిది మంది మృతి..
కందుకూరులో విషాదం.. ఎనమిది మంది మృతి..
నెల్లూర్ 28 డిసంబర్
* చంద్రబాబు మీటింగ్ లో అపశ్రుతి. ఎనమిది మంది మృతి..
* టిడిపి సభాకు బారిగా తరలివచిన జనం ...
* తొక్కిసలాటలో ఎనమిది...
సంక్రాంతి పండుగాకు 94 ప్రత్యేక రైళ్ల..
సంక్రాంతి పండుగాకు 94 ప్రత్యేక రైళ్ల...
హైదరాబాద్ 27 డిసంబర్
పండుగ సందర్భంగా 94 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో...
వైకుంఠ ద్వారదర్శననికి 5 లక్షల టోకెన్లు జారీ…
వైకుంఠ ద్వారదర్శననికి 5 లక్షల టోకెన్లు జారీ...
దేవదేవునికి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశాం..అనిల్కుమార్ సింఘాల్
తిరుమల 26 డిసంబర్
తిరుమలలో జనవరి 2 నుంచి 11 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని...
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ రాక..
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ రాక..హైదరాబాద్ 26 డిసెంబర్ 22
శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి వస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది కోసం సోమవారం హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 30...

















