26.2 C
Hyderabad
Wednesday, March 11, 2026

ఆంధ్రప్రదేశ్

గుత్తా సుమన్ కు మరోసారి రిమాండ్..

0
మంచిరేవుల పేకాట కేసులో కీలక నిందితుడు గుత్తా సుమన్ చౌదరి కి ఉప్పరపల్లి కోర్టు మరోసారి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో సుమన్ నర్సింగ్ పోలీసులు ఉప్పరపల్లి కోర్టు నుంచి...

నేవీ డే వేడుకలకు సీఎం జగన్కు ఆహ్వానం…

0
తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ vice admiral బహుదూర్ సింగ్ సీఎం జగన్ ను కలిశారు డిసెంబర్ 4న విశాఖలో జరిగిన వేడుకలకు ఆయనను ఆహ్వానించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్...

ముందే మొదలైన కోడిపందాలు…

0
తెలంగాణ ఆంధ్ర సరిహద్దు గ్రామా అడవీప్రాంతంలో పెద్ద మొత్తంలో పందెం రాయుళ్లు కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు తెలంగాణ ప్రాంతం వారితో కలిసి ఈ కోడిపందాలకు నాయకత్వం వహిస్తునట్లు...

భారీగా రెమ్యునరేషన్ పెంచిన సమంత…

0
టాలీవుడ్ నటి సమంత భారీగా రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం. ఆమె నటించిన శాకుంతల షూటింగ్ పూర్తి చేసుకోగా మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. వాటితో పాటు కొత్త సినిమాలు ఓకే చెబుతోంది. తాజాగా సినీ...

ఐదవ రోజు రాజధాని రైతుల పాదయాత్ర…..

0
రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఐదో రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర చేపట్టారు. తిక్కిరెడ్డిపాలెం నుంచి ఐదో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ పెదనందిపాడు వరకు...

కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభం…

0
కార్తీక మాసం మొదటి రోజు నదీతీరాలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచి మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు . నదీతీరాల వద్ద పూజలు చేసి దీపాలను నదుల్లో వదులుతారు. శ్రీశైలంలో...

జై భీమ్ కు స్టాలిన్ ప్రశంసలు…

0
స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన జై భీమ్ అందరితో శభాష్ అనిపించుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా చూసిన...

చెరుకు రైతుల జీవితాల్లో చేదు…

0
విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్ సి సి ఎస్ చక్కెర కర్మాగారం వద్ద నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో సమస్య తీవ్రమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు....

ఫ్యూయెల్ ఇంజిన్లన తయారు చేస్తే- మరింతగా తగ్గనున్న పెట్రోల్ ధరలు…!

0
కేంద్ర ప్రభుత్వం దీపావళి రోజున వాహనదారులకు తీపికబురు అందించింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించేసింది. దీంతో దేశవ్యాప్తంగా దేశీ ఇంధన ధరలు దిగొచ్చాయి. పెట్రోల్ పై 5రూ, డీజిల్...

నరకాసుర పాలన ఇలాగే ఉండేదేమో.. !

0
ఆంధ్రలో డీజిల్, పెట్రోల్ ధరలు బాదుడు ఆపేది ఎన్నడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కొంత సామాన్యులపై భారం తగించిదని.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు...

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...