గుత్తా సుమన్ కు మరోసారి రిమాండ్..
మంచిరేవుల పేకాట కేసులో కీలక నిందితుడు గుత్తా సుమన్ చౌదరి కి ఉప్పరపల్లి కోర్టు మరోసారి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో సుమన్ నర్సింగ్ పోలీసులు ఉప్పరపల్లి కోర్టు నుంచి...
నేవీ డే వేడుకలకు సీఎం జగన్కు ఆహ్వానం…
తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ vice admiral బహుదూర్ సింగ్ సీఎం జగన్ ను కలిశారు డిసెంబర్ 4న విశాఖలో జరిగిన వేడుకలకు ఆయనను ఆహ్వానించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్...
ముందే మొదలైన కోడిపందాలు…
తెలంగాణ ఆంధ్ర సరిహద్దు గ్రామా అడవీప్రాంతంలో పెద్ద మొత్తంలో పందెం రాయుళ్లు కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు తెలంగాణ ప్రాంతం వారితో కలిసి ఈ కోడిపందాలకు నాయకత్వం వహిస్తునట్లు...
భారీగా రెమ్యునరేషన్ పెంచిన సమంత…
టాలీవుడ్ నటి సమంత భారీగా రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం. ఆమె నటించిన శాకుంతల షూటింగ్ పూర్తి చేసుకోగా మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. వాటితో పాటు కొత్త సినిమాలు ఓకే చెబుతోంది. తాజాగా సినీ...
ఐదవ రోజు రాజధాని రైతుల పాదయాత్ర…..
రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఐదో రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర చేపట్టారు. తిక్కిరెడ్డిపాలెం నుంచి ఐదో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ పెదనందిపాడు వరకు...
కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభం…
కార్తీక మాసం మొదటి రోజు నదీతీరాలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచి మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు . నదీతీరాల వద్ద పూజలు చేసి దీపాలను నదుల్లో వదులుతారు. శ్రీశైలంలో...
జై భీమ్ కు స్టాలిన్ ప్రశంసలు…
స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన జై భీమ్ అందరితో శభాష్ అనిపించుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా చూసిన...
చెరుకు రైతుల జీవితాల్లో చేదు…
విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్ సి సి ఎస్ చక్కెర కర్మాగారం వద్ద నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో సమస్య తీవ్రమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు....
ఫ్యూయెల్ ఇంజిన్లన తయారు చేస్తే- మరింతగా తగ్గనున్న పెట్రోల్ ధరలు…!
కేంద్ర ప్రభుత్వం దీపావళి రోజున వాహనదారులకు తీపికబురు అందించింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించేసింది. దీంతో దేశవ్యాప్తంగా దేశీ ఇంధన ధరలు దిగొచ్చాయి. పెట్రోల్ పై 5రూ, డీజిల్...
నరకాసుర పాలన ఇలాగే ఉండేదేమో.. !
ఆంధ్రలో డీజిల్, పెట్రోల్ ధరలు బాదుడు ఆపేది ఎన్నడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కొంత సామాన్యులపై భారం తగించిదని.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు...

















