బీజేపీకి ముందస్తు దీపావళి -హుజురాబాద్ లో బీజేపీ ఘన విజయం ..
బీజేపీకి ముందస్తు దీపావళి
-హుజురాబాద్ లో బీజేపీ ఘన విజయం
- 23865 వేల ఓట్ల ఆధిక్యత
- 7వ సారి ఈటెల గెలుపు
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికల...
ఇదీ ఈటెల హిస్టరీ…
2004లో కమలాపూర్ నియోజకవర్గం నుండి బరిలో ఉన్న ఈటెలరాజేందర్ కు తన సమీప ప్రత్యర్థి ముదశాని దామోదర్ రెడ్డి పై 19,619 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 2008లో ఇదే నియోజకవర్గం నుండి
ఈటెల...
బద్వేల్ లో వైయస్సార్ పార్టీ భారీ ఆధిక్యతతో గెలుపు..
బద్వేల్ లో అధికార పార్టీ వైఎస్ఆర్సిపి అభ్యర్థి డా. సుధ భారీ ఓట్ల ఆధిక్యతతో గెలిపొందారు. అధికార వైసీపీ పార్టీ అభ్యర్థి డా. సుధకు 1,12,211 ఓట్లు పొలవగా, భారతీయ జనతా పార్టీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్రెడ్డి…
ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఏపీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డిని నియమించింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు విడుదల చేశారు. చంద్రశేఖర్ రెడ్డి దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల...
హజ్ యాత్ర కు దరఖాస్తు చేసుకోండి…
హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇ అంజాద్బాష ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల 1 నుంచి 2022 జనవరి 31 వరకు...
పొట్టి శ్రీరాములు పై త్వరలో సినిమా…
తెలుగు జాతి కి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర పై సినిమా రానుంది. కళ్యాణి...
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు…
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగిన 29 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దాద్రా నగర్ హవేలీ , మండి , ఖాండ్వా లోకసభ స్థానాలకు తాజాగా ఉప ఎన్నికలు...
వీరమల్లు షూటింగ్ మళ్లీ ప్రారంభం…
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. క్రిష్ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్లో నిలిచిపోయింది. ఈరోజు నుంచి హైదరాబాదులో చిత్రీకరణ ప్రారంభం...
డిగ్రీ పీజీ ప్రవేశాలకు గడువు పెంపు…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పొడిగించింది. ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు ఈ విషయాన్నీ తెలిపారు. బీఏ , బీకాం , బీఎస్సీ, ఎంబీఏ, బి...
బద్వేలులో వైసీపీ ఆధిక్యం..
బద్వేలు ఉపఎన్నిక పోస్టల్ బ్యాలెట్ లో వైసిపి ఆధిక్యత కనబరిచింది 253 ఓట్లకు గాను మెజారిటీ ఓట్లు వైసీపీ అభ్యర్థి దాసరి సుధా కు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు కూర్చోవడంతో...

















