చిరుకు జోడిగా తమన్నా …
మెగాస్టార్ చిరంజీవి తో డైరెక్టర్ మెహర్ రమేష్ బోలా శంకర్ మూవీ తీస్తున్నాడు.
వేదాళం తమిళ సినిమా కి వర్జినల్ రీమేక్ మూవీలో లో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా హీరోయిన్ గా...
ఆంధ్రాలో వైసిపి గుర్తింపు రద్దు చేయాలి…
కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేతలు కలిసి వైసిపి పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై చేస్తున్న దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశారు. గంజాయి సహా రాష్ట్రంలోని సమస్యలను ప్రశ్నిస్తే...
ఘాట్ రోడ్డు లో ప్రవేశం నిలిపివేత…
విజయవాడ ఇంద్రకీలాద్రి పై రేపటి నుంచి మూడు రోజులపాటు ఘాట్రోడ్డు ప్రవేశం నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఘాట్ రోడ్డుపై రాళ్లు జారిపడే ప్రాంతాల్లో పనులు చేపట్టిన నేపథ్యంలో కొండపైకి వచ్చే వాహనాలను నుంచి...
ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల బెడద – ప్రత్యక్షంగా పట్టుకున్న బిజెపి..!
ఆంధ్రా లో జరుగుతున్న బద్వేల్ ఉప ఎన్నికల్లో పలుచోట్ల చిన్న చిన్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. మండలం అట్టుర్, వెంకటాపూర్
గ్రామంలో దొంగ ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు దీంతో ఇరువర్గాల...
కౌశిక్ రెడ్డి ని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు…
హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా పలు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి వీణవంక మండలం కనుముక్కల లో పోలింగ్ కేంద్రానికి వచ్చిన టిఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు స్థానికేతరులు...
ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్.
హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు ప్రకటించారు ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కి పోలింగ్ కేంద్రాల...
ఉపరాష్ట్రపతి గా గులాం నబీ ఆజాద్ …?
కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తి గళంతో ఉన్న జమ్మూకాశ్మీర్కు చెందిన సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ ఉపరాష్ట్రపతి పదవికి కి అధికార బిజెపి నామినేట్ చేయనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అధికార బిజెపి...
90% దాటుతుందని విశ్లేషకుల అంచనా.
హుజూరాబాద్ నియోజకవర్గం లో లో ఐదు మండలాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ పోలింగ్ బూత్ పరిశీలించి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు...
దేశంలో కొత్తగా 13348 కరుణ కేసు..
దేశంలో కొత్తగా 13348 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య మూడు కోట్ల నలభై రెండు లక్షల 46 వేల 157 చేరుకుంది ఒక లక్షా అరవై ఒక...
మొరాయించిన ఈవీఎం ..
హుజురాబాద్ బై ఎలక్షన్ మొదలైన కొద్ది సేపటికే ఇల్లంతకుంట లో ఈవీఎం పనిచేయకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఇల్లందకుంట 224 బూత్ లో ఈవీఎం మొరాయించడామ్ తో ఓటర్ లందరూ లైన్ లోని వేచి...

















