ప్రారంభమైన హుజురాబాద్ బై ఎలక్షన్ పోలింగ్..
తెలంగాణ ప్రాంతమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హుజురాబాద్ బై ఎలక్షన్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఈవీఎం పద్ధతిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఓటరు...
రైతులకు దీపావళి తీపి కబురు ఇకనుండి ఏటా 12000…
రైతులకు మంచి తీయని వార్త చెప్పనుంది కేంద్ర ప్రభుత్వం.
ప్రధాన్ మంత్రి సమ్మాన్ నిధి ద్వారా ప్రతి ఏటా రూ. 6 వేల వరకు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న కేంద్రం ఇపుడు మరో...
ఆంధ్రా లో కొత్తగా 391 కరోనా కేసులు…!
ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లోనే 38 వేల 896 కరోనా పరీక్షలు నిర్వహించగా 391 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఎనభై రెండు కేసులు కొత్తగా నమోదు...
మంత్రి హరీష్ గెస్ట్ హౌస్ లోతనిఖీలు..
హుజురాబాద్ లో మంత్రి హరీష్ రావు బస చేసిన సింగాపురం లోని గెస్ట్ హౌస్ లో లో పోలీసులు తనిఖీలు చేపట్ట. మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తో...
భద్రాచలం ఎమ్మెల్యే కు తీవ్ర అస్వస్థత..
భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురైన ఆయనను హుటాహుటిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా...
రెండు రాష్ట్రాలు కల్పిస్తే మంచిదే..!
ఏపీలో లో తెలంగాణ సీఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు ఏపీలో కెసిఆర్ పార్టీ పెట్టాలని తాము కూడా కోరుకుంటున్నామని రెండు రాష్ట్రాలు కలిసి పోటీ చేయవచ్చన్నారు సమైక్య...
ఓటర్ కార్డు తోనూ పెన్షన్ అర్హత..
ఆంధ్ర లో వృద్ధాప్య పెన్షన్ తీసుకునేందుకు వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు తో పాటు ఓటర్ కార్డు స్టడీ సర్టిఫికేట్ లను పరిగణలోకి తీసుకోనున్నారు ఇప్పటివరకు ఆధార్ ను మాత్రమే వయసు...
4035 పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ ఆమోదం..
ఆంధ్ర రాష్ట్రంలో వైద్య విద్య కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది మెడికల్ కాలేజీలో 2090 ఉద్యోగాలు అర్బన్ హెల్త్ క్లినిక్ 560 ఫార్మసిస్టు లు...
కిమ్స్ చేతికి సన్ సైన్ వాటాలు.. దీంతో దేశంలోని అతిపెద్ద వైద్య సేవల సంస్థగా ఏర్పాటు..
సన్ సైన్ ఆస్పత్రిలో ప్రధాన వాటాను ప్రముఖ ఆస్పత్రి క్రిష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్ కొనుగోలు చేసింది సన్ షైన్ ఆస్పత్రిలో 10.07 శాతం వాటాను కొనుగోలు చేసుకునేందుకు కిమ్స్...
మరోసారి పెద్ద మొత్తంలో గంజాయి స్వాదినం చేసుకున్న తూర్పు గోదావరి జిల్లా పోలీసులు…
ఒరిస్సా టు తెలంగాణ వయా ఆంధ్ర పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతున్న విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ఎం రవీంద్రనాథ్ బాబు ద్వారా నమ్మదగిన సమాచారం తో గత...

















