29.2 C
Hyderabad
Monday, March 9, 2026

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హెచ్‌ఆర్‌ఏ పెంపు..

0
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హెచ్‌ఆర్‌ఏ పెంపు.. అమరావతి యదార్థవాది ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.. కాగా, కొత్త జిల్లాల హెడ్‌క్వార్టర్‌లో పనిచేసే...

14న గోదాగోకులంలో హనుమజ్జయంతి వేడుకలు..

0
14న గోదాగోకులంలో హనుమజ్జయంతి వేడుకలు.. కర్నూలు యదార్థవాది తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు శివారులోని గోదాగోకులం ఆంజనేయ స్వామి ప్రాంగణంలో ...

టీడీపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనారిటీల సమస్యలను పరిష్కరిస్తాం…

0
టీడీపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనారిటీల సమస్యలను పరిష్కరిస్తాం... కర్నూలు యదార్థవాది కర్నూలులో బుధవారం టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ముస్లిం మైనారిటీలు కలిసి తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక...

ఏపీ సీఐడీ కేసు.. ఆదిరెడ్డి అప్పారావు, వాసుకు హైకోర్టు బెయిల్‌..

0
ఏపీ సీఐడీ కేసు.. ఆదిరెడ్డి అప్పారావు, వాసుకు హైకోర్టు బెయిల్‌.. అమరావతి యదార్థవాది జగజ్జననీ చిట్‌ఫండ్‌ కేసులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు.. తెదేపా నేత శ్రీనివాస్‌ (వాసు)కు హైకోర్టు బెయిల్ మంజూరు...

భారీగా నగదు స్వాధీనం.!

0
భారీగా నగదు స్వాధీనం.! బెంగళూరు యదార్థవాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 10న జరగనున్న విషయం తెలిసిందే.. దీంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు పలువురు కోట్లాది రూపాయలను వెదజల్లుతున్నట్టు తెలుస్తోంది.. తాజాగా బెంగళూరు, మైసూరులో ఏకకాలంలో బడా ఫైనాన్షియర్ల ఇళ్లలో...

తండ్రిని కుమారులు వంతులేసుకోడం ఇష్టం లేక తనువు చాలించాడు

0
తండ్రిని కుమారులు వంతులేసుకోడం ఇష్టం లేక తనువు చాలించాడు - తాటి పొదలతో పెట్టుకున్న మంటల్లో దూకి ఆత్మహత్య - పొట్లపల్లి లో కాలిన గాయాలతో వృద్దిడి మృతదేహం లభ్యం హుస్నాబాద్ యదార్థవాది కన్న కొడుకులు పెరిగి...

మంచు వర్షంలో.. చిక్కుకుపోయిన యాత్రికులు

0
మంచు వర్షంలో.. చిక్కుకుపోయిన యాత్రికులు కేదార్ నాథ్ యదార్థవాది కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఎడతెగని హిమపాతంతో భక్తులు అడుగుతీసి అడుగు...

విశాఖలో రోడ్డు ప్రమాదం.. యువతి స్పాట్..

0
విశాఖలో రోడ్డు ప్రమాదం.. యువతి స్పాట్.. విశాఖపట్నం యదార్థవాది విశాఖపట్నం కంబాల కొండ జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.. సమాచారం అందుకున్న...

సమీకృత జిల్లా కార్యాలయంలో జాతీయ పక్షి ప్రత్యక్షం..

0
సమీకృత జిల్లా కార్యాలయంలో జాతీయ పక్షి ప్రత్యక్షం.. జగిత్యాల యదార్థవాది పచ్చని చెట్లతో  ఆహ్లాదాన్ని పంచుతూ... ఎకో ఫ్రెండ్లీ గా తీర్చిదిద్దిన  జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సందర్శకులనే కాక పక్షులను ఆకర్షిస్తుంది. సముదాయంలో...

చైనాను అధిగమించి తొలిస్థానంలోకి..!

0
చైనాను అధిగమించి తొలిస్థానంలోకి..! న్యుడిల్లి యదార్థవాది ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.. ఇందుకు సంబంధించి...

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...