ఏపీ ఉద్యోగుల సంఘం నేతకు మరోసారి నోటీసులు..
ఏపీ ఉద్యోగుల సంఘం నేతకు మరోసారి నోటీసులు..
అమరావతి యదార్థవాది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది.. సూర్యనారాయణ అధ్యక్షుడిగా ఉన్న ఏపీ వాణిజ్య...
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు.!
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు.!
న్యూఢిల్లీ యదార్థవాది
లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 16న విచారణకు రావాలని కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. కొత్త మద్యం...
అర్ధ రూపాయికి ఓటు అమ్ముకుంటే.. దేహీ అనాల్సి వస్తుంది: పవన్
యధార్థవాది ప్రతినిధి మంగళగిరి:
బీసీలు రాజ్యాధికారం అర్థించటం కాదు.. సాధించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకి తగిన గుణపాఠం చెప్పాలి: చంద్రబాబు..
యధార్థవాది ప్రతినిధిఅమరావతి:
ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైకాపాకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పి... తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు..ఎన్నికల్లో ప్రలోభాలు, బోగస్ ఓట్లతో వైకాపా అక్రమాలకు...
సీబీఐ విచారణ వెనుక రాజకీయ కుట్రలు: ఎంపీ అవినాష్రెడ్డి
సీబీఐ విచారణ వెనుక రాజకీయ కుట్రలు: ఎంపీ అవినాష్రెడ్డి
యధార్థవాది ప్రతినిది హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి సీబీఐ విచారణ మూడోసారి ముగిసింది..దాదాపు 4 గంటలకు పైగా...
మూడోసారి సీబీఐ ఎదుట హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి..
మూడోసారి సీబీఐ ఎదుట హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి..
యధార్థవాది ప్రతినిధి హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ...
ఉద్యోగుల ఉద్యమాలను అణిచి వేయాలని చూస్తోంది
ఉద్యోగుల ఉద్యమాలను అణిచి వేయాలని చూస్తోంది
యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం
బీజేపీ కార్యాలయంలో పత్రిక సమావేశంలో గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ హామీలు నెరవేర్చక పోవడంతో ఉద్యోగులు...
వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ డైరీ ఆవిష్కరణ..
వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ డైరీ ఆవిష్కరణ..
యదార్థవాది ప్రతినిధి విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ 2023 రాష్ట్ర డైరీ ఆవిష్కరించిన రాష్ట్ర భారీ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి గుడివాడ...
ఎమ్మెల్సీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన: జిల్లా కలెక్టర్
ఎమ్మెల్సీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన: కలెక్టర్ మల్లికార్జున్
యదార్థవాది ప్రతినిధి విశాఖపట్నం
స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఎ . మల్లికార్జున్.. ఈ నెల...
ఉత్తరాంధ్ర అభివృద్ధి బిజెపి వల్లే సాధ్యం..
ఉత్తరాంధ్ర అభివృద్ధి బిజెపి వల్లే సాధ్యం..
యదార్థవాది ప్రతినిధి విశాఖపట్నం
రానున్న ఎన్నికల్లో బిజెపి దే అధికారం, ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ఫలితాల్లో బీజేపీ సాధించిన విజయం రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి...
















