27.2 C
Hyderabad
Monday, March 9, 2026

ఆంధ్రప్రదేశ్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి..

0
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి.. యదార్థవాది ప్రతినిధి విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక ఈనెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీతంరాజు...

అక్రిడేషన్ సమస్యను పరిష్కరించాలి

0
అక్రిడేషన్ సమస్యను పరిష్కరించాలి యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అక్రిడేషన్ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణను బుధవారం విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్లో...

శివాలయాలకు పోటెత్తిన భక్తజనం

0
శివాలయాలకు పోటెత్తిన భక్తజనం యదార్థవాది ప్రతినిది శ్రీశైలం మహా శివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. వేకువ జామునుంచి భక్తజనం దేవాలయాలకు పోటెత్తారు. ప్రత్యేక పూజా కర్యక్రమాలు నిర్వహిస్తున్నారు....

మహిళలకు క్లాత్ పెయింటింగ్ పై శిక్షణ

0
మహిళలకు క్లాత్ పెయింటింగ్ పై శిక్షణ యదార్థవాది ప్రతినిధి తెనాలి తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలొ మహిళలకు యువతులకు బాలికలకు క్లాత్ పై పైయింటింగ్ వర్క్ ఉచిత శిక్షణాతరగతులను...

కల సాకారం.. కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమిపూజ

0
కల సాకారం.. కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమిపూజ యదార్థవాది ప్రతినిధి అమరావతి వైఎస్సార్‌ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం స్టీల్‌ప్లాంట్‌ నమూనాను...

మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులు

0
మహా శివరాత్రికి 2427 ప్రత్యేక బస్సులు యదార్థవాది ప్రతినిది హైదరాబాద్ శ్రీశైలానికి 578, ఏడుపాయలకు 497, వేములవాడకు 481 బస్సుల ఏర్పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు సర్వీసులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా...

గంజాయి మత్తులో యువతిపై దాడి

0
గంజాయి మత్తులో యువతిపై దాడి యదార్థవాది ప్రతిదిని తాడేపల్లి కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని గంజాయి మత్తులో అతి కిరాతకంగా నరికి చంపిన రాజు...

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. పేలిన లాడిల్

0
విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. పేలిన లాడిల్ ‌యదార్థవాది ప్రతినిధి విశాఖపట్నం విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగింది. ఎస్‌ఎంఎస్‌-2లో ద్రవ ఉక్కు తీసుకెళ్తున్న లాడిల్‌ ఒక్కసారిగా పేలిపోయింది..ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు గాయపడ్డారు....

నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం..

0
యదార్థవాది ప్రతినిధి నెల్లూరు నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు వాహనాలతో మంటలు ఆర్పుతున్నారు.ఇవాళ రెండో శనివారం సెలవు కావడంతో సిబ్బంది ఎవరూ విధుల్లో లేకపోవడంతో...

అల్లూరి విగ్రహం మోదీ ఆవిష్కరించడం ఎంతో సంతోషం..

0
యదార్థవాది ప్రతినిధి ప.గో. జిల్లా మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటిస్తున్నారు.వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు....

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...