కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే..
కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే..
న్యుడిల్లి: యదార్ధవాది ప్రతినిది
కరోనా మహమ్మారి గురించి పరిశోధకులు ఓ హెచ్చరిక జారీ చేశారు. కోవిడ్ వచ్చిన పోయిన వారిలో కనీసం 18 నెలల వరకు మరణించే...
కరోనపై ఆందోళన వద్దు..జాగ్రతగాఉందాం..మంత్రి హరీష్ రావు
కరోనపై ఆందోళన వద్దు..జాగ్రతగాఉందాం..మంత్రి హరీష్ రావు
తెలంగాణలో ఆరోగ్యశాఖ శాఖ అన్ని విదాలుగా సిద్ధంగా ఉంది..హైదరాబాదు 22డిసంబర్2022
కరోనా వ్యాప్తి పట్ల ఆందోళన చెందవద్దని, జాగ్రతలు తీసుకొంటు అప్రమత్తంగా ఉందని రాష్ట ఆర్థిక, వైద్యారోగ్య శాఖ...
రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి.. కేంద్రమంత్రి
రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి.. కేంద్రమంత్రి
మాస్క్ ధరించి రాజ్యసభకు.. మోదీ
ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నడంతోమన దేశంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్ సూక్ మాండవియ లోక...
తూర్పుగోదావరి జిల్లా ఒమిక్రాన్ కేసు..!
తూర్పుగోదావరి జిల్లా ఒమిక్రాన్ కేసు..!
కోనసీమలోని అయినవిల్లి మండలం నేదునూరి సావరం గ్రామంలో మొదటి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్దారణ… సోమవారంన19వ తేదీన కువైట్ వచ్చిన మహిళ పి.గన్నవరం ఎయిర్ పోర్టులో సాధారణ కరోన శాంపిల్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 121 కరోన కేసులు…
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 121 కరోన కేసులు వెలుగుచూశాయి, దీంతో కరోనా బాధితుల సంఖ్య 6,71,463 చేరింది. ఒకరు చనిపోగా మరణాల సంఖ్య 3956 చేరింది. 183 మంది కరోణ వైరస్ బారిన...
బ్రిటన్ ఉక్కిరి బిక్కిరి…
ప్రతి 50 మందిలో ఒకరికి కరోనా...
బ్రిటన్లో మరోసారి ఇ కరోనా వ్యాపించడంతో ఆ దేశం ఉక్కిరి బిక్కిరి అవుతోంది, అక్కడ మళ్లీ గతంలోని ఉద్ధృతి కనబడుతోంది. నిత్యం సుమారు 40 వేల కేసులు...
కరోనా మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా పంజా విసురుతోంది.
కరోనా మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా పంజా విసురుతోంది.
* ఇప్పటికే రష్యా లో ప్రభుత్వం కార్యాలయాలకు సెలవులు.
* చైనా లో బడుల మూత, ఇతర దేశాల
విమానాల రద్దు.
* బ్రిటన్ రష్యా చైనా లో భారీగా...