25.2 C
Hyderabad
Tuesday, October 14, 2025
హోమ్ నేరం పేజీ 2

నేరం

హత్యకు పాల్పడిన నిందితులను 24గంటల్లో పట్టుకుంటాం..

0
హత్యకు పాల్పడిన నిందితులను 24గంటల్లో పట్టుకుంటాం.. సిద్దిపేట 26 డిసెంబర్ 22 జిల్లాలో కాలకం సుష్టించిన చేర్యాల జడ్పిటిసి శెట్టి మల్లేశం హత్య.. సోమవారం మండలం చేర్యాల, గుర్జకుంట క్రాస్ రోడ్డు వరకు మార్నింగ్...

సైబర్ మోసాలతో జాగ్రత్త..కమిషనర్

0
సైబర్ మోసాలతో జాగ్రత్త..కమిషనర్ రామగుండం 24 డిసెంబర్ 22 లాటరి, లోన్ యాప్, సైబర్ మోసాలు,ఫోన్లకు మెసేజ్ రాగానే NCRP portal (www.cybercrime.gov.in) లో తక్షణమే ఫిర్యాదు చేసి టోల్ ఫ్రీ నెంబర్ 1930 తక్షణమే...

బైండోవర్ నిబంధనలు అతిక్రమిస్తే మల్లి జైలుకే..

0
బైండోవర్ నిబంధనలు అతిక్రమిస్తే మల్లి జైలుకే.. మంచిర్యాల 20 డిసంబర్2022 నిబంధనలు అతిక్రమించి మళ్లీ నేరం చేసినందుకు 2,00,000 రూపాయలు జప్తు చేయించిన మంచిర్యాల ఇన్స్పెక్టర్ నారయణ నాయక్ మంచిర్యాల లోని చున్నంబట్టివాడ ఏరియ కు...

ఆలస్యంగా టవల్ ఇచ్చినందుకు భార్యను చంపేసిన భర్త…

0
ఆలస్యంగా టవల్ ఇచ్చినందుకు భార్యను తల పై గట్టిగా కొట్టి చంపేశాడు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ లో చోటు చేసుకున్న ఈ దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అటవీ శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా...

కత్తులతో దాడి-ఇరువురికి తీవ్ర గాయాలు…

0
జగిత్యాలలో అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. పట్టణంలోని తీన్ కానీ చౌరస్తాలో ముగ్గురు యువకుల పై కొంతమంది కత్తులతో దాడి చేశారు . ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక...

ఎయిర్ గన్ పేలి వ్యక్తి మృతి- ఉలిక్కిపడ్డ ప్రజలు…

0
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖపూర్‌లో ఎయిర్‌గన్‌ పేలి వ్యక్తి మృతిచెందాడు. బుధవారం రాత్రి జరిగిన ఆకస్మిక ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్ పూర్ లో జరిగిన...

కానిస్టేబుల్ ఆత్మహత్య…

0
మచిలీపట్నంలో ఏఆర్‌ కానిస్టేబుల్ ప్రశాంతి బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న తన ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే బలవన్మరణానికి కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు...

ఏసీబీ చిక్కిన అవినీతి తిమింగలాలు…

0
సంగారెడ్డి కలెక్టరేట్ లో సర్వే అండ్ ల్యాండ్స్ శాఖ కార్యాలయంలో సోమవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ అధికారులు అధికారులు సోదాలు నిర్వహించారు. 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు...

జాతీయ రహదారిపై కారు బీభత్సం ముగ్గురు యువకులు మృతి

0
జాతీయ రహదారిపై కారు బీభత్సం ముగ్గురు యువకులు మృతి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణం జాతీయ రహదారిపై నంద్యాల వైపు నుండి కడప కు వస్తున్న కారు టైరు పేలడంతో ఆళ్లగడ్డ నుండి సిరివెళ్లకు...

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...