చైనాను అధిగమించి తొలిస్థానంలోకి..!
చైనాను అధిగమించి తొలిస్థానంలోకి..!
న్యుడిల్లి యదార్థవాది
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది..
ఇందుకు సంబంధించి...
హృదయాలను కదిలించే వీడియో..
హృదయాలను కదిలించే వీడియో..
భూకంప శిథిలాల కింద బిడ్డకు జన్మనిచ్చిన తల్లి సిరియాలోని అలెప్పోలో భూకంపం వల్ల కూలిన భవనంలో చిక్కుకుపోయిన గర్భవతి.. శిథిలాల కిందే ప్రసవించి కన్నుమూత.. పసికందును తీసుకెళ్తున్న వీడియో సోషల్...
కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు…
కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు...ఏడుగురి మృతి..వరుస కాల్పుల ఘటనలతో దద్దరిల్లిన అమెరికా..
యధార్థవాది కాలిఫోర్నియా (యూఎస్):
అమెరికాలోని కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పుల ఘటన కలకలం రేపింది. అమెరికాలోని కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే నగరంలో మంగళవారం ఓ...
రష్యాటు గోవా విమానానికి బాంబు బెదిరింపు…
రష్యాటు గోవా విమానానికి బాంబు బెదిరింపు…
పనాజీ: యదార్థవాది ప్రతినిది
రష్యాలోని పర్మ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గోవాకు బయలుదేరి విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో అజుర్ ఎయిర్ సంస్థకు చెందిన...
కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే..
కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే..
న్యుడిల్లి: యదార్ధవాది ప్రతినిది
కరోనా మహమ్మారి గురించి పరిశోధకులు ఓ హెచ్చరిక జారీ చేశారు. కోవిడ్ వచ్చిన పోయిన వారిలో కనీసం 18 నెలల వరకు మరణించే...
ఉక్రెయిన్ మంత్రి డెనిస్ మోనాస్టిస్కీ మృతి.!
ఉక్రెయిన్ మంత్రి డెనిస్ మోనాస్టిస్కీ మృతి.!
ఉక్రెయిన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది..హెలికాప్టర్ కూలిపోవడంతో ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి డెనిస్ మోనాస్టిస్కీ సహా 16 మంది మృతి తెలుస్తుంది.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు..కీవ్...
భారత్ బస్సులు లంకకు
భారత్ బస్సులు లంకకు
సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు 75 బస్సులను అందించిన ఇండియా..
న్యుడిల్లి 8 జనవరి యదార్థవాది
దివాలా స్థిలోవున్న శ్రీలంకకు సహాయం చేసేందుకు తనవతుగా ప్రయత్నలు చేపట్టింది ఇప్పటికే సహాయం అందిస్తున్న...
ప్రదాని మోదీ తల్లి అంత్యక్రియలు
ప్రదాని మోదీ తల్లి అంత్యక్రియలు
గుజరాత్ 30 డిసంబర్
ముగిసిన హీరాబెన్ మోదీ అంత్యక్రియలు
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు శుక్రవారం ఉదయం పది గంటల జరిగాయి. సోదరులతో కలిసి...
పీలే కన్నుమూత..
క్యాన్సర్తో పీలే కన్నుమూత..
ఫుట్బాల్ దిగ్గజం పీలే ఇకలేరు..
క్యాన్సర్తో పీలే కన్నుమూత.. మూడు ప్రపంచ కప్లను గెలుచుకున్న.. గత శతాబ్దపు అత్యంత కమాండింగ్ స్పోర్ట్స్ ఫిగర్లలో ఒకరిగా నిలిచిన బ్రెజిలియన్ ఫుట్బాల్ కింగ్ పీలే(...
మరో నాలుగు నెలల్లో భారత్ నం.1.. – రెండో స్థానానికి చైనా
మరో నాలుగు నెలల్లో భారత్ నం.1..- రెండో స్థానానికి చైనా
హైదరాబాదు 23 డిసంబర్ 22
ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఏదంటే టక్కున చెప్పే సమాధానం చైనా అని.. కానీ...