తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం డైరీను ఆవిష్కరించిన-ఏపీ డిజిపి
తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం డైరీను ఆవిష్కరించిన ఏపీ డిజిపి
మంగళగిరి యదార్థవాది ప్రతినిధి జనవరి 29: తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని బుధవారం...
మరో మారు పెద్దల సభకు చిరంజీవి.!
మరో మారు పెద్దల సభకు చిరంజీవి.!
న్యూడిల్లీ, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 12:
ప్రస్తుతం 4 రాజ్యసభ స్థానాలు రాష్ట్రపతి కోటాలో ఖాళీగా ఉన్నాయి..
జూలై 14న ఖాళీ అయిన ఈ స్థానాలను జనవరి 14లోపు...
మాజీ ముఖ్యమంత్రి కృష్ణ కన్నుమూత.!
మాజీ ముఖ్యమంత్రి కృష్ణ కన్నుమూత.!
హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 10:
కర్ణాటక మాజీ సీఎం కేంద్రం మాజీ ఎస్ ఎం కృష్ణ (90) కన్నుమూశారు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన మంగళవారం తెల్లవారుజామున...
మానవ సంభధాలును దెబ్బతీస్తున్న చరవాణిని..
మానవ సంభధాలును దెబ్బతీస్తున్న చరవాణిని..
హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9:
పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా చారవాణి, ( సేల్ పోన్ ) సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు..
ఈ రోజుల్లో మానవ సంబంధాలు దెబ్బతినడానికి అధునాతనమైన...
సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కేంద్ర మంత్రి
సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కేంద్ర మంత్రి
హైదరాబాద్ యదార్థవాది జనవరి 16:
హైదరాబాద్ బోరబండ అంబేడ్కర్ నగర్ లో మంగళవారం వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న...
ఆణిముత్యం..వరుకోలు.. “జాతీయ సేవా రత్న” పురస్కారానికి ఎంపిక.
ఆణిముత్యం..వరుకోలు.. "జాతీయ సేవా రత్న" పురస్కారానికి ఎంపిక.
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
సిద్దిపేట జిల్లా, చిన్నకోడూర్ మండలం, రామనిపట్ల గ్రామానికి చెందిన
విద్యావేత్త ప్రముఖ న్యాయవాది మాజీ సర్పంచ్ (భర్త), ప్రముఖ సంఘ సేవకులు వరుకోలు రాజలింగం...
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రమాదకరం
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రమాదకరం
* ఓట్ల కోసమే "అయోధ్య" రామాలయాన్ని వాడుకుంటున్న మోదీ
* ఎన్నికల కమిషన్ పైన రాజకీయ ఓత్తిడి ఎక్కువైంది
* అందరికీ వడదెబ్బ తగిలితే మాజీ సీఎం కేసీఆర్ కు కూతురు...
భారతరత్నకు జేజేలు!
భారతరత్నకు జేజేలు!
*నేటితో పురస్కారంలకు అర్ధ చేంచరి..
*2019 తర్వాత ఎవరికీ ఇవ్వలేదు..!
*రెండు సార్లు రద్దు..
*ఇద్దరు విదేశీయులు..
యదార్థవాది ప్రతినిధి
అదిగో.. భారతరత్న.. దేశంలోనే అత్యున్నత పురస్కారం..అందుకున్న వారికి.. ఓ పెద్ద నమస్కారం..!
ఏదో ఒక రంగంలో విశిష్ట సేవకు ఇచ్చే గౌరవం.....
జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.
ఎల్లలు దాటి వెల్లువలా తరలివచ్చిన భక్తజన సందోహం.
భక్తిప్రపత్తులతో మార్మోగిన ప్రార్థనలు.
మెదక్ యదార్థవాది ప్రతినిది
మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు భక్తులతో కిక్కిరిసిన కరుణామయుని సన్నిధి..ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి...
వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మెదక్ చర్చ్.
వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మెదక్ చర్చ్.
ఆసియా ఖండంలోని మెదక్ చర్చ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
పన్నెండు వేల మంది కార్మికులు పది సంవత్సరాలు కష్టపడి దినిని 1924 లో పూర్తిచేశారు.
యదార్థవాది ప్రత్యేక కథనం
కరుణామయుడి...