29 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ…
యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద ఈ నెల 29 నుంచి వచ్చే ఏడాది జనవరి 30 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కొనసాగుతుందని ఆర్మీ పిఆర్ఓ తెలిపారు. అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్...
పీవీ సింధు డాన్స్ అదుర్స్…
డాన్స్ తో పీవీ సింధు అదరగొట్టారు. బ్యాడ్మింటన్ star పీవీ సింధు సాంప్రదాయ దుస్తులు వేసుకొని డాన్స్ చేసి అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పాప్...
అన్ని అబద్ధాలే.. కెసిఆర్ పై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి…
కేంద్ర ప్రభుత్వంపై గత రెండు రోజుల నుండి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిచరు. మంగళవారం ఢిల్లీలో ప్రెస్ మీట్...
శీతాకాలం కోసం సన్నద్ధమవుతున్న ఆర్మీ…
సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు రెండో ఏడాది కూడా కొనసాగుతుండడంతో అక్కడ గస్తీపై భారత ఆర్మీ వెనక్కి తగ్గడం లేదు. శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోయే పరిస్థితుల్లో సైనికులకు తట్టుకుని విధులు నిర్వహించదానికి...
11 గవర్నర్ల సదస్సు…
ఈనెల 11న రాష్ట్రపతి భవన్లో 51వ గవర్నర్ల సదస్సు జరగనుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి...
చిన్నారుల టీకాకి రూ.265…
12 ఏళ్ల పైబడిన పిల్లల కోసం అనుమతి పొందిన తొలి టీకా జైకోవ్ డి. zydus cadila రూపొందిన ఈ టీకా కోటి డోస్ ల కోసం కేంద్రం ఆర్డర్ చేసింది. మూడురోజుల్లో...
కాలుష్య కోరల్లో జలాల్లోనూ స్నానాలు…
దేశరాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంది. కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. వీటికి తోడు జల కాలుష్యం కూడా తీవ్ర స్థాయిలో ఉంది పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యం యమునా...
అట్టహాసంగా పద్మ అవార్డులు…
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ ప్రధానోత్సవం లో తెలంగాణ నుంచి చింతల వెంకట్ రెడ్డి వ్యవసాయ రంగంలో పద్మశ్రీ అందుకున్నారు. చింతల హైదరాబాద్ కు చెందిన...
ఫిబ్రవరి 16 నుంచి మేడారం.. జాతర రూ. 75 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం…
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి జాతర దక్షిణ కుంభమేళా గా పేరు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం...
మంత్రులకు భాష రాదు..సీఎస్ ను మార్చండి ముఖ్యమంత్రి లేఖ…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు మిజోరం ముఖ్యమంత్రి జోరామ్ లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామక విషయంలో ముఖ్యమంత్రి లేఖ రాస్తూ మిజోరం మంత్రులకు...