గెలిస్తే భార్య బరువు బీరు …
అమెరికాలోని మార్నింగ్ కౌంటీలో ఓ పోటీ పెట్టారు. అందులో గెలుపొందిన వారికి వారి భార్య బరువు బీరు, ఆమె బరువు అవును డబ్బులు ఇస్తామని పోటీ పెట్టారు. దీంతో జనాలు పోటీలో పాల్గొనేందుకు...
ప్రపంచంలోని అత్యుత్తమ వైద్యులు…
1. సూర్యకాంతి 2. విశ్రాంతి 3. రోజువారీ కార్యకలాపాలు 4. మితమైన ఆహారం 5. ఆత్మవిశ్వాసం 6. కుటుంబం & స్నేహితులు వారిని జీవితంలోని అన్ని దశలలో నిర్వహించి, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి.
విమానాశ్రయంలో భారీగా పట్టుబడిన విదేశీ కరెన్సీ…
హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో సోమవారం భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళుతున్న ఓ ప్రయాణికుడి నుండి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది విదేశీ...
ముఖేష్ అంబానీ కి బెదిరింపు కాల్స్.. ఇంటి వద్ద హై అలర్ట్…
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కి బెదిరింపు కాల్స్ రావడంతో ముంబై పోలీసులు ఆయన ఇంటి వద్ద అలర్ట్ ప్రకటించారు. అయితే ఫోన్ కాల్ చేసింది టాక్సీ డ్రైవర్ అని తేల్చారు. ఇద్దరు...
ఆలస్యంగా టవల్ ఇచ్చినందుకు భార్యను చంపేసిన భర్త…
ఆలస్యంగా టవల్ ఇచ్చినందుకు భార్యను తల పై గట్టిగా కొట్టి చంపేశాడు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ లో చోటు చేసుకున్న ఈ దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అటవీ శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా...
తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ నే…!
టీ20లో టీమ్ ఇండియా తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అని విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు ఆ సమయంలో కోహ్లీ మాట్లాడుతూ అద్భుత ఆటగాళ్లు ఉన్న ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తర్వాత కెప్టెన్...
29 నుంచి పార్లమెంట్ సమావేశాలు…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిఫార్సు చేసింది....
ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం నలుగురు పిల్లలు సజీవ దహనం…
మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్ లోని కమలా నెహ్రూ ఆసుపత్రి లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది చిన్న పిల్లల వార్డులో మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు సజీవదహనం అయ్యారు ప్రమాద సమయంలో వార్డులో మొత్తం...
ఆంధ్రకు పాలు సరఫరా నిలిపివేత ….
ఆంధ్ర తక్షణమే రూ.130 కోట్ల రూపాయలు చెల్లిస్తేనే అంగన్వాడీలకు పాల సరఫరా చేస్తామని కర్ణాటక పాల ఫెడరేషన్ సోమవారం తేల్చి చెప్పిది. ఆంధ్రాలో సంపూర్ణ పోషణ పథకం కింద అంగన్వాడీలకు అందించే పాలు...
లక్ష్యం నెరవేరిందా..! బ్లాక్ మనీ వెలికి తీశారా…?
- నోట్ల రద్దు నేటికీ ఐదు సంవత్సరాలు
- మద్దతు చలామణి తగ్గిందా
- బ్లాక్ మనీ వెలికి తీశారా
ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయం తో వందకోట్ల మంది జనం మరిచిపోలేదు. 5 సంవత్సరాల క్రితం...