విద్యుత్ కాంతులలో కేదారినాథ్…
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ విద్యుత్ కాంతులతో దగదగ మెరిసిపోతున్న ఉంది. దీపావళి పండగ సందర్భంగా కేదార్నాథ్ సర్వాంగ సుందరంగా చేశారు. ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ కేదారినాథ్ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో లో ఎనిమిది...
జై భీమ్ కు స్టాలిన్ ప్రశంసలు…
స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన జై భీమ్ అందరితో శభాష్ అనిపించుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా చూసిన...
ఇంగ్లాండ్ క్రికెట్ పై ఈ సి బి నిషేధం…
జాత్యహంకార వ్యాఖ్యలు చేసినందుకు గాను క్రికెటర్ గ్యాలరీ బ్యాలెన్స్ పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. ఇదే విషయంలో అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వకుండా యార్క్ షైర్ క్రికెట్ క్లబ్ ను...
ఫ్యూయెల్ ఇంజిన్లన తయారు చేస్తే- మరింతగా తగ్గనున్న పెట్రోల్ ధరలు…!
కేంద్ర ప్రభుత్వం దీపావళి రోజున వాహనదారులకు తీపికబురు అందించింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించేసింది. దీంతో దేశవ్యాప్తంగా దేశీ ఇంధన ధరలు దిగొచ్చాయి. పెట్రోల్ పై 5రూ, డీజిల్...
వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దీపావళి సందడి…
చరిత్రలో తొలిసారి న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం పై దీపావళి వెలుగులు అక్కడ పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. ఈ దృశ్యాలను వీక్షించేందుకు భారతీయులతో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చారు....
వాట్సాప్ మెసేజ్ డిలీట్ టైం పెరుగుతోంది…
వాట్సాప్ తన వినియోగదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటివరకు ఉన్న మెసేజ్ డిలీట్ ఫర్ ఎవరీ వన్ టైం లిమిట్ ను పెంచనుంది. దీని ప్రకారం వినియోగదారులు మెసేజ్ పంపిన నెల...
బెంగాల్ మంత్రి కన్నుమూత…
పశ్చిమ బెంగాల్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సభ్రత ముఖర్జీ కన్నుమూశారు. గుండెపోటుతో కాసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు. ఈరోజు సాయంత్రం ఆయనకు కార్డియాక్ అరెస్ట్ కాగా బాత్రూంలో కుప్పకూలారు. వెంటనే...
దీపావళి జరుపుకున్న అగ్రజా అధ్యక్షుడు…
అమెరికా అధ్యక్షుడు జరుపుకున్నారు వైట్హౌస్లో సతీమణి దిల్ తో కలిసి పూల మధ్య అలంకరించిన దీపాలను వెలిగించారు అమెరికా ప్రపంచ వ్యాప్తంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు విభజన నుంచి ఐక్యత నిరాశ నుంచి...
పెట్రోల్ రూ.50కి రాకపోతే బిజెపి ఓడిపోతుంది…
పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ ఐదు రూపాయలు తగ్గించడం వల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేదని, దాన్ని మరింత తగ్గించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ఇటీవల ఉప ఎన్నికల్లో...
“హరీష్ రావు గర్వానికి హుజురాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు…
నాకు టైం వస్తుంది రెడీగా ఉండు హరీష్" అంటూ ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం గురువారం హైదరాబాద్ కు పయనమైన ఆయనకు కరీంనగర్, కొత్తపల్లి, సిద్దిపేట జిల్లా...