మళ్లీ కోవిడ్ ఉద్ధృతిపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన…
యూరప్ లో కరోణ మళ్లీ విజృంభిస్తుండడం తో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి నాటికి 5 లక్షల మంది మరణించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. యూరప్ లోని 53...
ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన బాక్స్ జాబితాలో- భారత్…
వ్యాక్సిన్ కి ప్రపంచ స్థాయి గుర్తింపు దేశీయంగా తయారైనా vaccine అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చింది అడ్వైజరీ గ్రూప్ సిఫార్సులను పరిశీలించి డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని...
బాలీవుడ్ బాద్షకి బుర్జ్ ఖలీఫా స్క్రీనింగ్….
షారుక్ ఖాన్ ధన 56 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఖాన్ కు భారీగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దుబాయ్ బుర్జ్ ఖలీఫా సాక్షిగా షారుక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దుబాయ్ కి...
నటి త్రిష కు అరుదైన గుర్తింపు…
ప్రముఖ హీరోయిన్ త్రిశకు అరుదైన గుర్తింపు లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా లభించింది. ఫలితంగా తొలి వీసా పొందిన నటి గా తమిళ నటి త్రిష...
తగ్గిన బంగారం ధరలు…
హైదరాబాద్ బంగారం మార్కెట్లో ఇవాళ బంగారం ధర 44,550 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం అం 48 వేల ఆరు వందలు ఉంది. స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో...
ఉత్తర ప్రదేశ్ లో జికా వైరస్ కలకలం…
ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో చాప కింద నీరులా వ్యాపిస్తోంది బుధవారం కొత్తగా ఆరుగురు వాయుసేన సిబ్బంది సహా 25 మందికి ఈ వైరస్ సోకిన ట్లు తెలిసింది. దీంతో కాన్పూర్ లో...
ఓకే నెంబర్ తో మూడు ఆర్టీసీ బస్సులు-వ్యవహారంపై ఆరా తీస్తున్న ఆర్టీఏ అధికారులు…
ఓకే నంబర్తో రెండు వాహనాలు సాధారణంగా రిజిస్ట్రేషన్ కావు అంటే ఓకే నెంబర్ తో రెండు వాహనాలు ఉండడం అనేది తప్పే సాధారణంగా నేరస్తులు తప్పుడు ఉద్దేశం ఉన్నవారు లేదా తప్పు చేయాలనుకునే...
ప్రజలతోనే ఉండి సమస్యల సాధనకు కష్టపడతాం – హుజరాబాద్ లో ఓటమి పై మంత్రి స్పందన.
హుజూరాబాద్ లో టిఆర్ఎస్ ఓటమి పాలైనప్పటికీ ప్రజలతోనే ఉండి ప్రజల పక్షాన ప్రజల సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆయన సిద్దిపేటలో...
బీజేపీకి ముందస్తు దీపావళి -హుజురాబాద్ లో బీజేపీ ఘన విజయం ..
బీజేపీకి ముందస్తు దీపావళి
-హుజురాబాద్ లో బీజేపీ ఘన విజయం
- 23865 వేల ఓట్ల ఆధిక్యత
- 7వ సారి ఈటెల గెలుపు
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికల...
ఇదీ ఈటెల హిస్టరీ…
2004లో కమలాపూర్ నియోజకవర్గం నుండి బరిలో ఉన్న ఈటెలరాజేందర్ కు తన సమీప ప్రత్యర్థి ముదశాని దామోదర్ రెడ్డి పై 19,619 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 2008లో ఇదే నియోజకవర్గం నుండి
ఈటెల...