బద్వేల్ లో వైయస్సార్ పార్టీ భారీ ఆధిక్యతతో గెలుపు..
బద్వేల్ లో అధికార పార్టీ వైఎస్ఆర్సిపి అభ్యర్థి డా. సుధ భారీ ఓట్ల ఆధిక్యతతో గెలిపొందారు. అధికార వైసీపీ పార్టీ అభ్యర్థి డా. సుధకు 1,12,211 ఓట్లు పొలవగా, భారతీయ జనతా పార్టీ...
సిద్దిపేట కలెక్టర్ పై హైకోర్ట్ సీరియస్ -వివరణ ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కు ఆదేశం…
వరి సాగు విషయంలో సిద్ధిపేట కలెక్టర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ఘాటుగా స్పందించి కలెక్టర్ తీరును తప్పుపట్టింది . వచ్చే సంవత్సరం యాసంగికి వరి సాగు వద్దని , ఏ డీలర్...
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు…
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగిన 29 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దాద్రా నగర్ హవేలీ , మండి , ఖాండ్వా లోకసభ స్థానాలకు తాజాగా ఉప ఎన్నికలు...
విరాట్ కోహ్లీ కూతురుకి రేప్ వార్కింగ్ …
క్రికెట్ ఫాన్స్ గా చెప్పుకునే కొందర తీరు షాక్ కి గురి చేస్తుంది. తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుష్క చిన్నారి కి అత్యాచార బెదిరింపులు రావడం సంచలనం కలిగిస్తుంది. బౌలర్ మహమ్మద్...
జాతీయ క్రీడా అవార్డులు ప్రధానం…
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ జాతీయ క్రీడా పురస్కారాలను ప్రధానం చేశారు.
ఐదుగురికి ఖేల్ రత్న సహా 74 అవార్డులను బహుకరించారు. హాకీ క్యాప్టెన్ రాణి రాంపాల్, రెజ్లర్, వినేష్, తంగా వీలు వేలు...
ఆర్ఆర్ఆర్(RRR) గ్లింప్స్ వీడియో రిలీజ్…..
దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో రూపొందుతున్న సినిమా ఆర్ఆర్ఆర్.ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఇందులో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సినీ ప్రేమికులందరికీ సోమవారం ఉదయం...
ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నీట్ రిజల్స్ రిలీజ్…
నీట్ 2021 ఫలితాలు వెల్లడయ్యాయి.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. సుప్రీంకోర్టు గురువారం ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం రాత్రి...
పునీత్ కళ్ళతో నలుగురికి చూపు…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజకుమార్ మరనిస్తూ కూడా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు. ఆయన దానం చేసిన కళ్లు తో నలుగురికి కంటిచూపు దక్కింది. సాధారణంగా ఇలా దానం చేసిన కళ్లు...
ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ…
తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారంగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఆహార సంస్థ గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు . ఈ మేరకు ఈ నెల 4 ,5 తేదీల్లో...
ఆంధ్రాలో వైసిపి గుర్తింపు రద్దు చేయాలి…
కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేతలు కలిసి వైసిపి పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై చేస్తున్న దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశారు. గంజాయి సహా రాష్ట్రంలోని సమస్యలను ప్రశ్నిస్తే...

















