సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం
సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం
° తుమ్మనపల్లి శ్రీనివాసు
రాష్ట్ర అధ్యక్షులు
హైదరాబాద్ యదార్థవాది
విస్తృత స్థాయిలో చర్చ జరిగిన అనంతరం పార్లమెంట్ లో ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ జాతీయ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ...
అవి ఒట్టి మాటలు..అవినీతి మూటలు..!
అవి ఒట్టి మాటలు.._అవినీతి మూటలు..!_
_అహం బ్రహ్మస్మి.._
_అవినీతి ధన్యోస్మి.._
_నిర్మూలన హతోస్మి..!_
ఈ వేదభూమిలో
నీలో.. నాలో..
పనిలో... ధ్వనిలో..
ఇంట్లో.. ఒంట్లో..
టెంటులో.. పార్లమెంటులో..
కార్యాలయంలో..
దేవాలయంలో..
చివరికి మన దేహాలయంలో
నిండి.. నిభిడీకృతమైన శక్తి
నిన్ను..నన్ను
నడిపించే బలిమి
సర్వాంతర్యామి..అవినీతి..
నిర్మూలిస్తామని చెప్పే
ప్రతివాడు ఆషాఢ భూతి..
ఇంతటి అవినీతి
నభూతో..నభవిష్యతి..!
ఒకనాడైతే
బల్ల కింద చెయ్యి..
సాయంత్రం బార్లో...
గాలా ప్రీమియర్ గాంధీ టాక్స్
గాలా ప్రీమియర్ గాంధీ టాక్స్
గాంధీ టాక్స్'పై 54 స్పాట్లైట్ కరెన్సీ నోట్లపై గాంధీకి మరియు గాంధీకి ఆశయాలకు మధ్య ఉన్న ద్వంద్వత్వాన్ని బయటపెట్టింది: నటుడు విజయ్ సేతుపతి
గోవా యదార్థవాది ప్రతినిది
ప్రముఖ నటులు విజయ్...
జర్నలిస్టుల ఐక్యత కోసం డిజెయు కృషి
జర్నలిస్టుల ఐక్యత కోసం డిజెయు కృషి
విజయవాడ యదార్థవాది ప్రతినిది
వృత్తిపరంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర ఐక్య పోరాటాలు అవసరమని డిజెయు జాతీయ కోఆర్డినేటర్ బి ఎన్ చారి పిలుపునిచ్చారు. ఈ...
మొబైల్ స్క్రీన్ లపై ఎమర్జెన్సీ అలెర్ట్.!
మొబైల్ స్క్రీన్ లపై ఎమర్జెన్సీ అలెర్ట్.!
-ఉలిక్కిపడుతున్న మొబైల్ వినియోగదారులు..
-దేశ వ్యాప్తంగా మొబైల్ స్క్రీన్ పై ఎమర్జెన్సీ అలెర్ట్..
యదార్థవాది ప్రతినిది
భారత్ దేశంలొ ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్ నిర్వహిస్తున్న టెలి కమ్యూనికేషన్స్ మొబైల్ స్రీన్లపై ఎమర్జెన్సీ...
దేశంలోనే అతి పెద్ద ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ట.
దేశంలోనే అతి పెద్ద ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ట.
యదార్థవాది
మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ లో ఈ నెల 18న అవిస్కృతం కానున్న దేశంలోనే అతి పెద్దదైన 108 అడుగుల ఆది శంకరాచార్యుల బహుళ లోహ...
మోడీ పథకాలు ఇంటింటికి అందుతున్నాయి: ఎంపి అరవింద్
మోడీ పథకాలు ఇంటింటికి అందుతున్నాయి: ఎంపి అరవింద్
ఆర్మూర్ యదార్ధవాది
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిర్వహిస్తున్న ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా శనివారం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అంకాపూర్...
తుఫాన్ బీభత్సంతో విమానాల రాకపోకలకు అంతరాయం!
తుఫాన్ బీభత్సంతో విమానాల రాకపోకలకు అంతరాయం!
ముంబై యదార్థవాది ప్రతినిది
అరేబియా సముద్రంలో బిపార్జోయ్ తుపాను బీభత్సం సృష్టించడంతో ముంబైలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది..
తీవ్ర తుపానుగా మారిన బిపర్జోయ్ తుపాను తీవ్రత పెరగడంతో ముంబైలో...
కేసీఆర్ పాలనలో అవినీతి ఎక్కువ: ప్రకాశ్ జవదేకర్
కేసీఆర్ పాలనలో అవినీతి ఎక్కువ: ప్రకాశ్ జవదేకర్
-2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 14 ఎంపీ సీట్లు రావడం ఖాయం.
-మోదీ 9 ఏళ్ల పాలనలో తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి 1 లక్షా 9...
ఛాయాచిత్ర ప్రతిభకు ప్రశంసా పత్రాన్ని అందించిన. జిల్లా కలెక్టర్..
ఛాయాచిత్ర ప్రతిభకు ప్రశంసా పత్రాన్ని అందించిన. జిల్లా కలెక్టర్..
జగిత్యాల యదార్థవాది
జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ మండలోజు శ్రీనివాస్ తన ఛాయాచిత్ర ప్రతిభకు. ఆర్ట్ ఫెడరేషన్ ఆఫ్...