ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలి :నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై దాడులను ఖండిస్తున్నామని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. చిలకలూరిపేటలో మంగళవారం రోజున మీడియాతో...
మార్చి 28న యాదాద్రి ఆలయ పున ప్రారంభం- జీయర్ స్వామి సూచన మేరకు ముహూర్తం ఖరారు – 125...
మార్చి 28న యాదాద్రి ఆలయ పున
ప్రారంభం
- జీయర్ స్వామి సూచన మేరకు ముహూర్తం ఖరారు
- 125 కిలోల బంగారం తో స్వర్ణ
తాపడం
- 1008 మంది రుత్వికులచే మహా కుంభ సుదర్శన యాగం
సీఎం కేసీఆర్
వచ్చే...
హైదరాబాద్ ను మరోమారు వర్షం ముంచెత్తింది
హైదరాబాద్ ను మరోమారు వర్షం ముంచెత్తింది.
శనివారం కురిసిన వర్షం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. దసర పండగకు ప్రజలు ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. వర్షం భారీగా కురుస్తుండడం తో ప్రజలు అవస్థ పడ్డారు. అంబేర్పెట్,...
మహారాష్ట్రలోను బ్రతుకమ్మ
మహారాష్ట్రలోను బ్రతుకమ్మ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రలోని కొన్ని ప్రాంతాలో తెలంగా సంస్కృతిలో భాగమైన బ్రతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ముక్యంగా పాత విదర్భ ప్రాంతంలో ఈ సంస్కృతి కనపడుతుంది. రాష్ట్రం మారినా తెలంగాణ సంస్కృతిని...
పోలీసుల పనితీరు ఎంతో మెరుగుపడింది | వర్కులో రూ. 23 కోట్ల నిధులతో భారక్ ప్రారంభం
పోలీసుల పనితీరు ఎంతో మెరుగుపడింది - డిప్యూటీ సీఎం మహమూద్ అలీ - వర్కులో రూ. 23 కోట్ల నిధులతో భారక్ ప్రారంభం తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పోలీసుల పనితీరు చాలా మెరుగుపడిందని...












