మరో ‘వందేభారత్’!
మరో ‘వందేభారత్’!
హైదరాబాద్ యదార్థవాది
సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లు నడుస్తుండగా త్వరలోనే మూడోది కూడా రాబోతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్టణంసికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్-నాగ్పూర్ మధ్య...
దిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే..
దిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే..
నూడ్లి యదార్థవాది
దేశ రాజధాని దిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణాధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో అరవింద్ కేజ్రీవాల్ సర్కారుకు సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది..
ప్రభుత్వాధికారులపై ఎన్నికైన ప్రభుత్వానికే...
సైన్స్ పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించు కోవాలి
సైన్స్ పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించు కోవాలి
-జనవిజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్ బూట్ల రాజ మల్లయ్య
హుస్నాబాద్ యదార్థవాది
మన విశ్వంలో జరిగే మార్పులపై విద్యార్థిని, విద్యార్థులు ప్రజలు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని జనవిజ్ఞాన వేదిక...
భారీగా నగదు స్వాధీనం.!
భారీగా నగదు స్వాధీనం.!
బెంగళూరు యదార్థవాది
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 10న జరగనున్న విషయం తెలిసిందే..
దీంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు పలువురు కోట్లాది రూపాయలను వెదజల్లుతున్నట్టు తెలుస్తోంది..
తాజాగా బెంగళూరు, మైసూరులో ఏకకాలంలో బడా ఫైనాన్షియర్ల ఇళ్లలో...
జవాన్ అనిల్ భౌతిక కాయానికి ఘన నివాళి..
జవాన్ అనిల్ భౌతిక కాయానికి ఘన నివాళి..
సిరిసిల్ల యదార్థవాది
జమ్మూ - కాశ్మీర్ లో సైనికులు ప్రయాణించిన హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో ప్రమాదానికి గురైన ఘటనలో మృతి చెందిన సిరిసిల్ల...
తండ్రిని కుమారులు వంతులేసుకోడం ఇష్టం లేక తనువు చాలించాడు
తండ్రిని కుమారులు వంతులేసుకోడం ఇష్టం లేక తనువు చాలించాడు
- తాటి పొదలతో పెట్టుకున్న మంటల్లో దూకి ఆత్మహత్య
- పొట్లపల్లి లో కాలిన గాయాలతో వృద్దిడి మృతదేహం లభ్యం
హుస్నాబాద్ యదార్థవాది
కన్న కొడుకులు పెరిగి...
మంచు వర్షంలో.. చిక్కుకుపోయిన యాత్రికులు
మంచు వర్షంలో.. చిక్కుకుపోయిన యాత్రికులు
కేదార్ నాథ్ యదార్థవాది
కేదార్నాథ్లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో చార్ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఎడతెగని హిమపాతంతో భక్తులు అడుగుతీసి అడుగు...
సమీకృత జిల్లా కార్యాలయంలో జాతీయ పక్షి ప్రత్యక్షం..
సమీకృత జిల్లా కార్యాలయంలో జాతీయ పక్షి ప్రత్యక్షం..
జగిత్యాల యదార్థవాది
పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతూ... ఎకో ఫ్రెండ్లీ గా తీర్చిదిద్దిన జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సందర్శకులనే కాక పక్షులను ఆకర్షిస్తుంది. సముదాయంలో...
చైనాను అధిగమించి తొలిస్థానంలోకి..!
చైనాను అధిగమించి తొలిస్థానంలోకి..!
న్యుడిల్లి యదార్థవాది
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది..
ఇందుకు సంబంధించి...
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు.!
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు.!
న్యూఢిల్లీ యదార్థవాది
లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 16న విచారణకు రావాలని కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. కొత్త మద్యం...