పద్మ అవార్డుల గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన..రేవంత్
పద్మ అవార్డుల గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన..రేవంత్
యదార్థవాది ప్రతినిది హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పద్మ భూషణ్, పద్మ విభూషన్, పద్మ శ్రీ అవార్డులు పొందిన ప్రముఖులకు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి...
రాష్ట్రపతి పోలీస్ పథకాలకు 901 మంది ఎంపిక
విశిష్ట సేవలకు రాష్ట్రపతి పథకాలు బహుకరణ
యదార్థవాది ప్రతినిధి ఢిల్లీ
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది. 140 మందికి పోలీస్ మెడల్ ఫర్...
కొత్తగా నోరో వైరస్…19 మంది విద్యార్థులకు పాజిటివ్
యదార్థవాది ప్రతినిధి
కొచ్చి(కేరళ): కేరళ రాష్ట్రంలో కొత్తగా నోరో వైరస్ వెలుగుచూసింది.కక్కనాడ్ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూలుకు చెందిన 62 మంది విద్యార్థుల్లో వాంతులు, డయేరియా లక్షణాలు బయటపడ్డాయి..పాఠశాలలో 1,2వతరగతులు చదువుతున్న విద్యార్థుల నుంచి...
ఢిల్లీలో భూకంపం
ఢిల్లీలో భూకంపం..రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు
యదార్థవాది ప్రతినిధి ఢిల్లీ
దేశంలో అక్కడక్కడ భూ ప్రకంపనలు సంభవించాయి. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఢిల్లీ - ఎన్సీఆర్,ఉత్తర, భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూ...
కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు…
కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు...ఏడుగురి మృతి..వరుస కాల్పుల ఘటనలతో దద్దరిల్లిన అమెరికా..
యధార్థవాది కాలిఫోర్నియా (యూఎస్):
అమెరికాలోని కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పుల ఘటన కలకలం రేపింది. అమెరికాలోని కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే నగరంలో మంగళవారం ఓ...
అండమాన్ దీవులకు..నామకరణం చేసిన ప్రధాని
అండమాన్ దీవులకు..నామకరణం చేసిన ప్రధాని
అండమాన్ దీవులకు పరమ్ వీర్ చక్ర గ్రహీతల పేర్లు.. నామకరణం చేసిన ప్రధాని
యదార్థవాది ప్రతినిధి దిల్లీ:
ప్రధాని నరేంద్రమోదీ సోమవారం అండమాన్ నికోబార్లోని 21 దీవులకు పేర్లు పెట్టారు. 21...
జమ్ములో జంట పేలుళ్లు…
జమ్ములో జంట పేలుళ్లు...
జోడో యాత్ర నేపథ్యంలో హై అలర్ట్
శ్రీనగర్: యదార్థవాది ప్రతినిది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్ము కశ్మీర్లో కొనసాగుతున్న తరుణంలో.. జమ్ములో జంట పేలుళ్లు చోటు...
రష్యాటు గోవా విమానానికి బాంబు బెదిరింపు…
రష్యాటు గోవా విమానానికి బాంబు బెదిరింపు…
పనాజీ: యదార్థవాది ప్రతినిది
రష్యాలోని పర్మ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గోవాకు బయలుదేరి విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో అజుర్ ఎయిర్ సంస్థకు చెందిన...
మోదీ సర్కారు ఆ ఐదు నిర్ణయాలపై ఆసక్తి..!
మోదీ సర్కారు ఆ ఐదు నిర్ణయాలపై ఆసక్తి..!
న్యూఢిల్లీ: యదార్థవాది ప్రతినిది
ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోంది. భారత్ పరిస్థితి మెరుగ్గా ఉన్నా.. దీని ప్రభావం కొంతైనా దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది.ఇప్పటికే పలు దిగ్గజ...
కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే..
కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే..
న్యుడిల్లి: యదార్ధవాది ప్రతినిది
కరోనా మహమ్మారి గురించి పరిశోధకులు ఓ హెచ్చరిక జారీ చేశారు. కోవిడ్ వచ్చిన పోయిన వారిలో కనీసం 18 నెలల వరకు మరణించే...