గాంధీ మహాత్మునికి ఘన నివాళి
గాంధీజీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
యదార్థవాది ప్రతినిది సిద్దిపేట
భారత స్వతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరిస్తూ గాంధీ వర్ధంతి సందర్భంగా కమిషనర్ కార్యాలయంలో...
షాహిద్ దివాస్ ను స్మరిస్తూ నివాళులు అర్పించిన: ఎస్.పి గౌస్ ఆలం
షాహిద్ దివాస్ ను స్మరిస్తూ నివాళులు అర్పించిన: ఎస్.పి గౌస్ ఆలం
యదార్థవాది ప్రతినిది ములుగు
షాహిద్ దివాస్ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ నివాళులు అర్పించిన జిల్లా నూతన ఎస్.పి గౌస్...
సీపీఐ ప్రజాపంథా సురేష్ ను పరామర్శించిన: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
సీపీఐ ప్రజాపంథా సురేష్ ను పరామర్శించిన: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
యదార్థవాది ప్రతినిది హైదరాబాద్
సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నిజామాబాద్ జిల్లా నాయకులు సురేష్ ను సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల...
జాతిపిత వర్ధంతి
జాతిపిత వర్ధంతి
యదార్థవాది ప్రతినిది సిరసిల్ల
దేశ స్వతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరిస్తూ, గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో రెండు...
భారత సంస్కృతి చాల గొప్పది:గవర్నర్ దత్తాత్రేయ
భారత సంస్కృతి చాల గొప్పది:గవర్నర్ దత్తాత్రేయ
యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం
భారతదేశంలో రైతే రాజు మహిళలను గౌరవించడం మన సంస్కృతి అని విశాఖపట్నం హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.. బిజెపి...
గ్రామపంచాయతీ భవనము నిధులు మంజూరు
గ్రామపంచాయతీ భవనము నిధులు మంజూరు
యదార్థవాది ప్రతినిది నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా మండల కుర్దుల్ పేట్ గ్రామానికి సిసి రోడ్డు, గ్రామపంచాయతీ భవనము ఎమ్మెల్యే బాజిరెడ్డి మంజూరు చేయించారని సర్పంచ్ గంగాధర్ తెలిపారు. ఈ...
గ్రామా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి
గ్రామా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి
యదార్థవాది ప్రతినిది
గ్రామ దేవతలకు జాలబిషకేకం నిర్వహించి గ్రామంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆలూర్ మండల కేంద్రంలో గ్రామ అభివృద్ది కమిటీ అద్వర్యంలో గ్రామ దేవతలకు...
గ్రూప్-4లో మరో 141 ఉద్యోగాలు
గ్రూప్-4లో మరో 141 ఉద్యోగాలు
గ్రూప్-4లో మరో 141 ఉద్యోగాలను కలుపుతూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకొన్నది. కొత్త ఉద్యోగాలకు శుక్రవారమే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా, శనివారమే టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసింది.
గత నోటిఫికేషన్కు...
అంగన్వాడి టీచర్లు పని భారాన్ని తగ్గించాలి
అంగన్వాడీ టీచర్ల పనిబారాన్ని తగ్గించాలి
అందె బీరన్న
యదార్థవాది ప్రతినిధి చేర్యాల
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి వర్కర్స్ జీతం తక్కువగా ఇచ్చి పని భారాన్ని పెంచింది చేర్యాల మండలంలోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయంలో...
మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి
మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి హరీష్ రావు
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
నంగునూర్ మండలం ఆంక్షపూర్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని మంత్రి...
















