రాష్ట్ర సర్కార్ కు భారీ షాక్
గణతంత్ర దినోత్సవ వేడుకలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
యదార్థవాది ప్రతినిది హైదరాబాద్
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని హైకోర్టు స్పష్టం చేసింది. రిపబ్లిక్ డే...
మున్సిపల్ ఛైర్ పర్సన్: రాజీనామా
బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఇబ్బదులు భరించలేకే ఛైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ పదవికి రాజీనామా
యదార్థవాది ప్రతినిది జగిత్యాల
జగిత్యాల జిల్లా పట్టణ మున్సిపాల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి...
ప్రజల రక్షణ ముక్యం: జిల్లా ఎస్.పి పి.రోహిణి
ప్రజల రక్షణ ముక్యం: జిల్లా ఎస్.పి పి.రోహిణి
పాపన్నపేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని..
పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ బుదవారం తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను...
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన నారా లోకేశ్..
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన నారా లోకేశ్..
యదార్థవాది ప్రతినిది హైదరాబాద్
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈనెల 27 నుంచి ఏపీలో 'యువగళం' పాదయాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే..ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్...
రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: తమిళిసై..
యదార్థవాది ప్రతినిధి
హైదరాబాద్: రాజ్భవన్లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై తెలంగాణ గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు..పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలు జరపకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు....
మానసికోల్లాసానికి క్రీడలు దోహదం : డీసీపీ
మానసికోల్లాసానికి క్రీడలు దోహదం : డీసీపీ
క్రీడలతో ఉద్యోగుల్లో స్నేహ సంబంధాల మెరుగు పడతాయి..డీసీపీ అఖిల్ మహాజన్
యదార్థవాది ప్రతినిది మంచిర్యాల
మానసికోల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు.. బెల్లంపల్లి లెవల్...
ప్రతి గ్రామంలో కంటి వెలుగు
ప్రతి గ్రామంలో కంటి వెలుగు
యదార్థవాది ప్రతినిధి సంగారెడ్డి
కల్హేర్ మండలంలో అలీ ఖాన్ పల్లి గ్రామపంచాయతీలో కంటి వెలుగు ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భూపాల్ రెడ్డి.. వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న కంటి పరీక్ష...
ఓటు హక్కు మన ఆయుధం
ఓటు హక్కు మన ఆయుధం
యదార్థవాది ప్రతినిధి మెదక్
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు ఆయుధం లాంటిదని ప్రతి ఒక్కరు నైతిక బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ...
ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
అగ్ని ప్రమాద నివారణ పై సమీక్ష సమావేశం
యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్
సికింద్రాబాద్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో జీహెచ్ ఎంసీ పరిధిలో అగ్ని ప్రమాద నివారణ అనుమతులు లేని భారీ భవనాలపై...
సచివాలయం నిర్మాణ పనితీరును పరిశీలించిన సీఎం కేసీఆర్
నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీ ఎం కెసిఆర్
అధికారులకు పలు సూచనలు
యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

















