31.2 C
Hyderabad
Monday, March 16, 2026

తెలంగాణ

వారాహి ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూజలు..

0
వారాహి ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూజలు.. అంజన్న సన్నిధిలో వారాహికి పూజలు.. యదార్థవాది ప్రతినిది జగిత్యాల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ కి ఆలయ అధికారులు ఘనంగా...

‘రీ సర్వే’ చేస్తున్న అధికారులు..

0
'రీ సర్వే' చేస్తున్న సందర్భంలో అస్సలైన నిరు పేదలకు రెండు పడకల ఇండ్లు కేటాయించాలి యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ డబుల్ బెడ్ రూం...

సిద్దిపేట కమిషనరేట్ ను సందర్శించిన: డీఐజీ రమేష్ నాయుడు

0
సిద్దిపేట కమిషనరేట్ ను సందర్శించిన రాజన్న సిరిసిల్ల జోన్ డీఐజీ కె. రమేష్ నాయుడు.. యదార్థవాది ప్రతినిది సిద్దిపేట రాజన్న సిరిసిల్ల జోన్ డీఐజీ కె. రమేష్ నాయుడు మంగళవారం సిద్దిపేట కమిషనరేట్ కార్యాలయాన్ని...

మెరుగైన ఫలితాలు రావాలి: జిల్లా కలెక్టర్

0
మెరుగైన ఫలితాలు రావాలి: జిల్లా కలెక్టర్ ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలలో రాష్ట్రంలో నే జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. యదార్థవాది ప్రతినిది సిద్దిపేట ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలలో రాష్ట్రంలో నే...

పల్లెల్లో అభివృద్ధి..ఎమ్మెల్యే గండ్ర

0
పల్లెల్లో అభివృద్ధి జరుగుతుంది. ఎమ్మెల్యే గండ్ర యదార్థవాది ప్రతినిది భూపాలపల్లి గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లెల్లో అభివృద్ధి జరుగుతుంది భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి..టేకుమాట్ల మండలంలోని రాఘవపూర్, గర్మిళపల్లి, బుర్ణపల్లి,...

నేడు కొండగట్టుకు జన సేనాని ‌

0
జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు యధార్థవాది ప్రతినిధి హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ కొండగట్టుకు వెళ్లనున్నారు.. జనసేన పార్టీ ప్రచార...

హైదరాబాద్ లో కాల్పుల కలకలం..

0
హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. మూడు రౌండ్లు కాల్పులు చేసి మరి ! యధార్థవాది ప్రతినిధి హైదరాబాద్:హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి కాపుల కలకలం రేగింది. మూడు చింతలపల్లి...

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..

0
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. యధార్థ వాది ప్రతినిధి హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు ఒక డీఏ (2.73 శాతం) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..జనవరి పింఛన్‌తో కలిపి...

యువత క్రీడల్లో రాణించాలి

0
యువత క్రీడల్లో రాణించాలి క్రికెట్ పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రధానం యదార్థవాది ప్రతినిధి గజ్వేల్ జనవరి  గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలికి తీసి జాతీయస్థాయిలో రాణించడానికి ఏర్పడ్డది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అని టిసిఏ రాష్ట్ర...

మంత్రి హరీష్ ట్వీట్..

0
మంత్రి హరీష్ ట్వీట్.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..! సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు కరువు భత్యం (DA/DR) 2.73% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని,...

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...