వారాహి ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూజలు..
వారాహి ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూజలు..
అంజన్న సన్నిధిలో వారాహికి పూజలు..
యదార్థవాది ప్రతినిది జగిత్యాల
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ కి ఆలయ అధికారులు ఘనంగా...
‘రీ సర్వే’ చేస్తున్న అధికారులు..
'రీ సర్వే' చేస్తున్న సందర్భంలో అస్సలైన నిరు పేదలకు రెండు పడకల ఇండ్లు కేటాయించాలి
యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ డబుల్ బెడ్ రూం...
సిద్దిపేట కమిషనరేట్ ను సందర్శించిన: డీఐజీ రమేష్ నాయుడు
సిద్దిపేట కమిషనరేట్ ను సందర్శించిన రాజన్న సిరిసిల్ల జోన్ డీఐజీ కె. రమేష్ నాయుడు..
యదార్థవాది ప్రతినిది సిద్దిపేట
రాజన్న సిరిసిల్ల జోన్ డీఐజీ కె. రమేష్ నాయుడు మంగళవారం సిద్దిపేట కమిషనరేట్ కార్యాలయాన్ని...
మెరుగైన ఫలితాలు రావాలి: జిల్లా కలెక్టర్
మెరుగైన ఫలితాలు రావాలి: జిల్లా కలెక్టర్
ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలలో రాష్ట్రంలో నే జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్..
యదార్థవాది ప్రతినిది సిద్దిపేట
ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలలో రాష్ట్రంలో నే...
పల్లెల్లో అభివృద్ధి..ఎమ్మెల్యే గండ్ర
పల్లెల్లో అభివృద్ధి జరుగుతుంది. ఎమ్మెల్యే గండ్ర
యదార్థవాది ప్రతినిది భూపాలపల్లి
గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లెల్లో అభివృద్ధి జరుగుతుంది భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి..టేకుమాట్ల మండలంలోని రాఘవపూర్, గర్మిళపల్లి, బుర్ణపల్లి,...
నేడు కొండగట్టుకు జన సేనాని
జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు
యధార్థవాది ప్రతినిధి హైదరాబాద్ :
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ కొండగట్టుకు వెళ్లనున్నారు.. జనసేన పార్టీ ప్రచార...
హైదరాబాద్ లో కాల్పుల కలకలం..
హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. మూడు రౌండ్లు కాల్పులు చేసి మరి !
యధార్థవాది ప్రతినిధి హైదరాబాద్:హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి కాపుల కలకలం రేగింది. మూడు చింతలపల్లి...
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
యధార్థ వాది ప్రతినిధి హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ఒక డీఏ (2.73 శాతం) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..జనవరి పింఛన్తో కలిపి...
యువత క్రీడల్లో రాణించాలి
యువత క్రీడల్లో రాణించాలి
క్రికెట్ పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రధానం
యదార్థవాది ప్రతినిధి గజ్వేల్ జనవరి
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలికి తీసి జాతీయస్థాయిలో రాణించడానికి ఏర్పడ్డది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అని టిసిఏ రాష్ట్ర...
మంత్రి హరీష్ ట్వీట్..
మంత్రి హరీష్ ట్వీట్..
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!
సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు కరువు భత్యం (DA/DR) 2.73% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని,...

















