ప్రభుత్వాన్ని, పార్టీని పటిష్టం చేద్దాం
ప్రభుత్వాన్ని, పార్టీని పటిష్టం చేద్దాం
నిజామాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8:
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తూ, ఏడాదిలోనే ప్రజల మెప్పు పొందుతున్న ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని యువజన కాంగ్రెస్ బలోపేతం చేయాలని...
డిసెంబర్ 16న గడ్కోల్ లో
డిసెంబర్ 16న గడ్కోల్ లో
-ఎల్లన్న స్మారక సభను జయప్రదం చేయండి
నిజామాబాద్ రూరల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు పిట్ల ఎల్లన్న 34వ స్మారక సభను గడ్కోల్ గ్రామంలో...
8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి
8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి
నిర్మల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: నిర్మల్ మండలంలోని లక్ష్మణ్ చందాలోని ఓ గ్రామనికి చెందిన 8 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు....
బీసీ.ఎస్సీ.ఎస్టీలకు.అండగా కాంగ్రెస్ పార్టీ
బీసీ.ఎస్సీ.ఎస్టీలకు.అండగా కాంగ్రెస్ పార్టీ
నిజామాబాద్ రూరల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి కి, నిజామాబాద్ రూరల్...
అభివృద్ధి పథంలో తెలంగాణ
అభివృద్ధి పథంలో తెలంగాణ
-తెలంగాణ కల సోనియా వల్లే సాకారం -
సోనియా ఆశయాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి
-రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: అసాధ్యం అనుకున్న తెలంగాణ ప్రజల ఆరు...
గజ్వేల్ లో ఘోర రోడ్డు ప్రమాదం
గజ్వేల్ లో ఘోర రోడ్డు ప్రమాదం
-రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి..
-తీవ్ర ధ్రిగ్బాంతికి గురైన మంత్రి పొన్నం ప్రభాకర్
గజ్వేల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: గజ్వేల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు...
ప్రజాపాలనకు నవ వసంతం.
ప్రజాపాలనకు నవ వసంతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్దికి పక్కా ప్రణాళిక
కార్మిక.. ధార్మిక క్షేత్రాలు.. మధ్య మానేరు నిర్వాసితులఫై ప్రత్యేక శ్రద్ధ
ఆరు గ్యారంటీల కింద రూ. 500 కోట్ల లబ్ది రూ.381 కోట్ల రుణమాఫీ
రాజన్న...
రేపటి సభకు భారీగా తరలిరండి.
రేపటి సభకు భారీగా తరలిరండి.
కాంగ్రెస్ నాయకులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: ప్రజాపాలన విజయోత్సవాల లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం...
తెలంగాణ తల్లికి ఘన నీరాజనం
తెలంగాణ తల్లికి ఘన నీరాజనం
మెట్రో కారిడార్లు, స్టేషన్లలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంరంభం
హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాలను హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఘనంగా నిర్వహిస్తోంది....
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-కొండగట్టుకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం- నలుగురు మృతి
హైదరాబాద్, యధార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: పల్నాడు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల...
















