సచివాలయం త్వరలో సిద్ధం..!
సచివాలయం త్వరలో సిద్ధం..!హైదబాద్: నూతన సచివాలయం నిర్మాణం పూర్తికావస్తోంది.. జనవరి 18 లోగా నిర్మాణ పనులన్నీ పూర్తి కావాలని ప్రభుత్వం నిర్ణయించింది..అప్పటివరకు సచివాలయ భవనం పూర్తిగా సిద్ధం కాకపోవచ్చు అని తెలుస్తుంది.. 18నా...
తక్షణమే పరిష్కరించాలి
తక్షణమే పరిష్కరించాలిసిరిసిల్ల: 2 జనవరిప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి సంబంధిత అధికారుల ఆదేశించారు.. జిల్లా సమీకృత కార్యాలయం సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి...
సత్వర న్యాయం..రాహుల్ హెగ్డే
సత్వర న్యాయం.. రాహుల్ హెగ్డేసిరిసిల్ల: 2 జనవరిజిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాదివాస్ కార్యక్రమన్ని సోమవారం నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రజల నుండి 14 వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపడతామని,...
రజతోత్సవలు..
శృంగేరి శంకరమఠంలో రజతోత్సవలు..
సిద్దిపేట: 2 జనవరి
సిద్దిపేట శృంగేరి శంకరమఠం ఆధ్వర్యంలో జనవరి 9న 25 సంవత్సరాల రజతోత్సవం కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు జరిగే శ్రీ కృష్ణ యజుర్వేద స్వాహాకార...
స్వామివారికి స్వర్ణ కిరీటం..
స్వామివారికి స్వర్ణ కిరీటం..సిద్దిపేట: 2 జనవరిసిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి సోమవారం ఉత్తర ద్వార దర్శనం చేసుకొన్నా స్థానిక మంత్రి హరీష్ రావు.. స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పించి స్వామివారి...
తెలంగాణలో మద్యం జోరు
తెలంగాణలో మద్యం జోరు
హైదరాబాద్: 1 జనవరి
రాష్ట్రంలో మద్యం ద్వారా 6 రోజులలో రికార్డ్ స్థాయిలో రూ.1,111.29 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఆప్కారి శాఖ లెక్కలు వెల్లడించాయి. డిసెంబర్ 30న అత్యధికంగా 254...
వ్యక్తి ఆత్మహత్య
వ్యక్తి ఆత్మహత్య
సిరిసిల్ల: 1 జనవరిసిరిసిల్ల జిల్లాలో విషాదం తంగళ్ళపల్లి మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన మామిళ్ళ బాబయ్య ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నమోదు...
రాజన్నను దర్శించుకున్న పొన్నం
రాజన్నను దర్శించుకున్న పొన్నం
సిరసిల్ల: 1 జనవరి
వేములవాడ రాజన్నను ఆదివారం దర్శించుకున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ శ్రీ రాజరాజేశ్వర స్వామిదర్శించుకోని ప్రత్యేక పూజలు...
గోరెగావ్ అమర వీరులకు నివాళి
గోరెగావ్ అమర వీరులకు నివాళి
నిజామాబాద్: 1 జనవరి
ఆర్మూర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బీమా గోరెగావ్ యుద్ధ అమర వీరులకు నివాళులు అర్పించిన దళిత సంఘాలు.. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల...
లారీ లోంచి ఆటోపై జారిపడిన గ్రానైట్ రాయి
లారీ లోంచి ఆటోపై జారిపడిన గ్రానైట్ రాయి
* నలుగురు మృతి* మరో ముగ్గురికి తీవ్ర గాయాలు* పరిస్థితి విషమం
మహబూబ్నగర్ జిల్లా కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి గోరా రోడ్డు ప్రమాదం...

















