నేను కరెంటు కారు కొన్న.సీఎం కేసీఆర్…
ప్రపంచంలో ఎలక్ట్రిక్ మోటార్స్ రంగం వేగంగా ఇస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు ఎల్జి కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ నేను ఇటీవలే తీసుకున్న. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది పోటీలు మూడు నెలల...
29 నుంచి పార్లమెంట్ సమావేశాలు…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిఫార్సు చేసింది....
11130 గెస్ట్ లెక్చరర్ లకి ఛాన్స్…
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ లను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు 1130 లెక్చరర్ల ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నియామకాల్లో నెట్ పీహెచ్డీ అభ్యర్థుల కు మొదటి...
ఎట్టకేలకు మల్లన్నకు బెయిల్ మంజూరు…
క్యూ న్యూస్ అధినేతకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది. తీన్మార్ మల్లన్న హైదరాబాదులోని ఒక జ్యోతిష్యుడి ని బ్లాక్ మెయిల్ చేసి.. డబ్బులు డిమాండ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంగా ఆయనను...
మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు అమలు…
తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నుండి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 2216 మద్యం షాపులు ఉండగా...
ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు…?
తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు టిఆర్ఎస్ తన అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏడుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు అయినట్లు సమాచారం.. కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనా చారి, రవీందర్రావు, ఎల్...
తెలంగాణలో పెరిగిన ఈటల ఇమేజ్ ఢిల్లీకి పిలుపు …
మరిన్నీ బాధ్యతలు పెంచే అవకాశం
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో లభించిన విజయంతో ఈటెల రాజేందర్ ఇమేజ్ తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిపోయిందన్నది కాదనలేని వాస్తవం. ఈ ఎన్నిక కెసిఆర్, ఈటెలకు మధ్య జరిగినట్లుగా చాలా మంది...
ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త నిరసనలు…
పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని కలెక్టరేట్లో తహసిల్దార్ ఆఫీస్ ల వద్ద సోమవారం నిరసన...
కూరగాయలు కొనండి ఆరోగ్యంగా ఉండండి..కూరగాయలు అమ్మిన సోనూ సూద్…
ఎప్పుడూ ఎవరికో ఒకరికి సహాయం చేస్తూ వార్తల్లో ఉండే సోనుసూద్ తాజాగా కూరగాయలు అమ్మి సహాయం చేశాడు. యూపీలోని లక్నోలో తోపుడు బండి పై కూరగాయలు అమ్ముతున్న ఇద్దరు యువకులతో కలిసి కూరగాయలు...
ప్రిలిమ్స్ పాసైతే మైన్స్ ఫ్రీ కోచింగ్…
సివిల్స్ 2021 ప్రిలిమ్స్ పాసైన వారికి ఉచితంగా మెయిన్స్ కోచింగ్ ఇస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు ఇందుకోసం నవంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు....

















