మంత్రి కుమారుడి కారు ఢీకొని వ్యక్తికి గాయాలు…
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ కారు ఢీకొని ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. హైదరాబాద్ ఖైరతాబాద్ లో సదర్ ఉత్సవాలో పాల్గొనేందుకు సాయి యాదవ్ వచ్చారు. తిరిగి వెళ్తుండగా ఆయన...
డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలను సీజ్ చేయవద్దని హైకోర్టు ఆదేశం…
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాగి నడిపిన వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. అయితే మద్యం సేవించిన...
శ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు నిలిపివేత…
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం లో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వచ్చే నెల 4 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. అయితే అప్పటి వరకూ గర్భాలయ...
టిఆర్ఎస్ సభ కు భూములు ఇచ్చేది లేదన్న రైతులు…
హనుమకొండలో ఈనెల 29న టిఆర్ఎస్ నిర్వహించే విజయ గర్జన సభకు భూములు ఇచ్చేది లేదని సిద్దన్నపేట రైతులు స్పష్టం చేశారు సభా స్థలం కోసం వచ్చిన అధికారులు పంటలు పండే భూములను ఎలా...
సిద్దిపేట నియోజకవర్గంలో బంగారం సేకరణకు కమిటీ ఏర్పాటు…
మంత్రి హరీష్ రావు యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయానికి బంగారం విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కార్యకర్తల సమావేశంలో బంగారం ప్రకటించే వారి పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పడంతో...
రామన్న రాజ్యం వస్తేనే అందరి కి సంక్షేమ ఫలాలు.. వైఎస్ షర్మిల…
తెలంగాణలో లో రాజన్న పాలన వస్తేనే అందరి బ్రతుకులు బాగుపడతాయని వైయస్సార్ టి పి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దేవరకొండ నియోజకవర్గం లో పాదయాత్ర చేస్తున్న ఆమె రాష్ట్రంలో వైఎస్సార్ సంక్షేమ...
భూముల వివరాల కోసం కలెక్టర్లకు ఆదేశాలు…
తెలంగాణ జిల్లాలలోని భూముల వివరాలను క్యాబినెట్ సబ్కమిటీ పంపించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది జీవో నెంబర్16658,59 కింద వచ్చిన దరఖాస్తులను అసైన్డ్ ల్యాండ్, ప్రభుత్వ భూములు ఎండోమెంట్, భక్తులు భూములు...
జనాల పైకి దూసుకొచ్చిన దున్న…
హైదరాబాద్ సదర్ ఉత్సవం అప్ప శృతి జరిగింది. ఖైరతాబాద్ కూడలిలో దున్నపోతుని రెడీ చేస్తుండగా అది ఒక్కసారిగా తాడు తెంచుకుని జనాల పైకి దూసుకెళ్లింది. భయంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ సంఘటనలో...
బంగాళాఖాతంలో అల్పపీడనం…
బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోని కుమారిన్ ఏరియా లో అల్పపీడనం ఏర్పడిందని ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీనపడింది. దీంతో దాదాపు మూడు రోజులుగా...
గుత్తా సుమన్ కు మరోసారి రిమాండ్..
మంచిరేవుల పేకాట కేసులో కీలక నిందితుడు గుత్తా సుమన్ చౌదరి కి ఉప్పరపల్లి కోర్టు మరోసారి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో సుమన్ నర్సింగ్ పోలీసులు ఉప్పరపల్లి కోర్టు నుంచి...
















