మళ్లీ కోవిడ్ ఉద్ధృతిపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన…
యూరప్ లో కరోణ మళ్లీ విజృంభిస్తుండడం తో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి నాటికి 5 లక్షల మంది మరణించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. యూరప్ లోని 53...
ఎయిర్ గన్ పేలి వ్యక్తి మృతి- ఉలిక్కిపడ్డ ప్రజలు…
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖపూర్లో ఎయిర్గన్ పేలి వ్యక్తి మృతిచెందాడు. బుధవారం రాత్రి జరిగిన ఆకస్మిక ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్ పూర్ లో జరిగిన...
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్…
రాష్ట్ర గవర్నర్ తమిలిసై చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం గవర్నర్ కు అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. మరోవైపు ఈ...
నటి త్రిష కు అరుదైన గుర్తింపు…
ప్రముఖ హీరోయిన్ త్రిశకు అరుదైన గుర్తింపు లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా లభించింది. ఫలితంగా తొలి వీసా పొందిన నటి గా తమిళ నటి త్రిష...
తగ్గిన బంగారం ధరలు…
హైదరాబాద్ బంగారం మార్కెట్లో ఇవాళ బంగారం ధర 44,550 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం అం 48 వేల ఆరు వందలు ఉంది. స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో...
పెరిగిన మద్యం అమ్మకాలు…
తెలంగాణలో మద్యం అమ్మకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో గరిష్టంగా రూపాయలు 2653 3.07 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది గత ఏడాది అక్టోబర్ తో పోలిస్తే చాలా ఎక్కువ....
నర్సింగ్ విద్యార్థులకు శుభవార్త…
నర్సింగ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది దీపావళి సందర్భంగా నర్సింగ్ విద్యార్థులు వెలుగులు నింపే ప్రకటన చేసింది ఆ విద్యార్థుల మూడు గంటలకు పైగా పెంచింది ఈ మేరకు వైద్య ఆరోగ్య...
ఓకే నెంబర్ తో మూడు ఆర్టీసీ బస్సులు-వ్యవహారంపై ఆరా తీస్తున్న ఆర్టీఏ అధికారులు…
ఓకే నంబర్తో రెండు వాహనాలు సాధారణంగా రిజిస్ట్రేషన్ కావు అంటే ఓకే నెంబర్ తో రెండు వాహనాలు ఉండడం అనేది తప్పే సాధారణంగా నేరస్తులు తప్పుడు ఉద్దేశం ఉన్నవారు లేదా తప్పు చేయాలనుకునే...
ప్రజలతోనే ఉండి సమస్యల సాధనకు కష్టపడతాం – హుజరాబాద్ లో ఓటమి పై మంత్రి స్పందన.
హుజూరాబాద్ లో టిఆర్ఎస్ ఓటమి పాలైనప్పటికీ ప్రజలతోనే ఉండి ప్రజల పక్షాన ప్రజల సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆయన సిద్దిపేటలో...
బీజేపీకి ముందస్తు దీపావళి -హుజురాబాద్ లో బీజేపీ ఘన విజయం ..
బీజేపీకి ముందస్తు దీపావళి
-హుజురాబాద్ లో బీజేపీ ఘన విజయం
- 23865 వేల ఓట్ల ఆధిక్యత
- 7వ సారి ఈటెల గెలుపు
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికల...

















