ఇదీ ఈటెల హిస్టరీ…
2004లో కమలాపూర్ నియోజకవర్గం నుండి బరిలో ఉన్న ఈటెలరాజేందర్ కు తన సమీప ప్రత్యర్థి ముదశాని దామోదర్ రెడ్డి పై 19,619 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 2008లో ఇదే నియోజకవర్గం నుండి
ఈటెల...
బద్వేల్ లో వైయస్సార్ పార్టీ భారీ ఆధిక్యతతో గెలుపు..
బద్వేల్ లో అధికార పార్టీ వైఎస్ఆర్సిపి అభ్యర్థి డా. సుధ భారీ ఓట్ల ఆధిక్యతతో గెలిపొందారు. అధికార వైసీపీ పార్టీ అభ్యర్థి డా. సుధకు 1,12,211 ఓట్లు పొలవగా, భారతీయ జనతా పార్టీ...
సిద్దిపేట కలెక్టర్ పై హైకోర్ట్ సీరియస్ -వివరణ ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కు ఆదేశం…
వరి సాగు విషయంలో సిద్ధిపేట కలెక్టర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ఘాటుగా స్పందించి కలెక్టర్ తీరును తప్పుపట్టింది . వచ్చే సంవత్సరం యాసంగికి వరి సాగు వద్దని , ఏ డీలర్...
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు…
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగిన 29 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దాద్రా నగర్ హవేలీ , మండి , ఖాండ్వా లోకసభ స్థానాలకు తాజాగా ఉప ఎన్నికలు...
హుజరాబాద్ లో పోస్టల్ బ్యాలెట్ లో టిఆర్ఎస్ దే పై చెయ్యి ..
హుజురాబాద్ బై ఎలక్షన్ పోస్టల్ బ్యాలెట్ల ఫలితం వెల్లడైంది. మొత్తం 753 ఓట్లకు గాను మెజారిటీ ఓట్లు టిఆర్ఎస్ కు వచ్చాయి. టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ ఆదిక్యత కనబరిచారు. ఇక పోస్టల్...
హుజురాబాద్లో కులగణన..
హుజురాబాద్ ఎన్నికలలో రాజకీయ పార్టీలు కుల సమీకరణాలను ప్రధానంగా భావించాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలోని మెజార్టీ కుల గణన పరిశీలిస్తే ఎస్సీలు 46 000, మున్నూరు కాపు 29,000 , పద్మశాలీలు 26,000,...
వీరమల్లు షూటింగ్ మళ్లీ ప్రారంభం…
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. క్రిష్ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్లో నిలిచిపోయింది. ఈరోజు నుంచి హైదరాబాదులో చిత్రీకరణ ప్రారంభం...
నేడు మీకోసం ఎమ్మెల్యే పద్మ కార్యక్రమం..
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం మే లక్ష్యంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మీ కోసం ఈ నెల 2న క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 నుంచి రెండు గంటల వరకు మీకోసం ఎమ్మెల్యే కార్యక్రమాన్ని...
డిగ్రీ పీజీ ప్రవేశాలకు గడువు పెంపు…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పొడిగించింది. ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు ఈ విషయాన్నీ తెలిపారు. బీఏ , బీకాం , బీఎస్సీ, ఎంబీఏ, బి...
పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది..
హుజురాబాద్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఎన్నికల సిబ్బంది లెక్కిస్తున్నారు. 753 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించే పనిలో సిబ్బంది ఉన్నారు.

















