నవంబర్ 2న కౌంటింగ్…
హుజురాబా ద్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ చెప్పారు. సంఘటనలపై కొన్ని ఫిర్యాదులు అందాయని వీటిపై ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్లోని డిగ్రీ కాలేజీ...
హుజరాబాద్ లో 7 గంటల దాకా సాగిన పోలింగ్…
హుజురాబాద్ లో రాత్రి 7 గంటల వరకు 80 6.3 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. 2018 ఎన్నికల్లో లో 80 4.5 శాతం పోలింగ్ నమోదైంది అయితే పోలింగ్ ముగిసినప్పటికీ...
ఓటర్లకు ఈటెల కృతజ్ఞతలు…
హుజురాబాద్ ఓటర్లకు బీజేపీ నేత ఈటెల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల కోసం కష్టపడిన నేతలు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కెసిఆర్ హుజురాబాద్ ప్రజలు అర్థం చేసుకో ధర్మాన్ని నన్ను కాపాడుకోవాలని...
హైదరాబాద్ కి మరో అగ్రశ్రేణి సంస్థ…
ఆవిష్కరణలకు సంబంధించి ప్రపంచ స్థాయి నెట్వర్క్ సంస్థ ప్లగ్ అండ్ సెంటర్ హైదరాబాద్ లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మంత్రి కేటీఆర్ చొరవతో దేశంలో తొలి కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు...
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి గుండెనొప్పితో కన్నుమూత..
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో విషాదం.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు మాతృవియోగం. మంత్రి తల్లి శాంతమ్మ (78) కు శుక్రవారం రాత్రి గుండెనొప్పి రావడంతో కన్నుమూశారు.
శనివారం మహబూబ్ నగర్...
కౌశిక్ రెడ్డి ని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు…
హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా పలు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి వీణవంక మండలం కనుముక్కల లో పోలింగ్ కేంద్రానికి వచ్చిన టిఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు స్థానికేతరులు...
కొట్టుకున్న టిఆర్ఎస్ బిజెపి శ్రేణులు..
హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలో టిఆర్ఎస్ బిజెపి శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కోరికలు గ్రామంలో స్థానిక పోలింగ్ కేంద్రంలో టిఆర్ఎస్ బిజెపి కార్యకర్తలు కొట్టుకున్నారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది...
ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్.
హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు ప్రకటించారు ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కి పోలింగ్ కేంద్రాల...
ఉపరాష్ట్రపతి గా గులాం నబీ ఆజాద్ …?
కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తి గళంతో ఉన్న జమ్మూకాశ్మీర్కు చెందిన సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ ఉపరాష్ట్రపతి పదవికి కి అధికార బిజెపి నామినేట్ చేయనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అధికార బిజెపి...
90% దాటుతుందని విశ్లేషకుల అంచనా.
హుజూరాబాద్ నియోజకవర్గం లో లో ఐదు మండలాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ పోలింగ్ బూత్ పరిశీలించి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు...

















