దేశంలో కొత్తగా 13348 కరుణ కేసు..
దేశంలో కొత్తగా 13348 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య మూడు కోట్ల నలభై రెండు లక్షల 46 వేల 157 చేరుకుంది ఒక లక్షా అరవై ఒక...
మిస్ తెలంగాణ రెండోసారి సూసైడ్ అటెంప్ట్.
మిస్ తెలంగాణగా ఎదిగి మోడలింగ్ వృత్తిగాగా చేపట్టినా కలక భవాని అలియా హాసిని రెండోసారి సూసైడ్ కు ప్రయత్నించింది. ఆమె సొంతూరు కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కీసర బ్రిడ్జి నుంచి మున్నేరు వాగు...
ఓయూ పరిధిలో పరీక్షలు యధావిధిగా ఉంటాయి..
హుజురాబాద్ ఎలక్షన్స్ కారణంగా జె ఎన్ టి యు పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న పరీక్షలను వాయిదా వేయలేదు ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు...
మొరాయించిన ఈవీఎం ..
హుజురాబాద్ బై ఎలక్షన్ మొదలైన కొద్ది సేపటికే ఇల్లంతకుంట లో ఈవీఎం పనిచేయకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఇల్లందకుంట 224 బూత్ లో ఈవీఎం మొరాయించడామ్ తో ఓటర్ లందరూ లైన్ లోని వేచి...
ప్రారంభమైన హుజురాబాద్ బై ఎలక్షన్ పోలింగ్..
తెలంగాణ ప్రాంతమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హుజురాబాద్ బై ఎలక్షన్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఈవీఎం పద్ధతిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఓటరు...
రైతులకు దీపావళి తీపి కబురు ఇకనుండి ఏటా 12000…
రైతులకు మంచి తీయని వార్త చెప్పనుంది కేంద్ర ప్రభుత్వం.
ప్రధాన్ మంత్రి సమ్మాన్ నిధి ద్వారా ప్రతి ఏటా రూ. 6 వేల వరకు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న కేంద్రం ఇపుడు మరో...
ఆంధ్రా లో కొత్తగా 391 కరోనా కేసులు…!
ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లోనే 38 వేల 896 కరోనా పరీక్షలు నిర్వహించగా 391 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఎనభై రెండు కేసులు కొత్తగా నమోదు...
మంత్రి హరీష్ గెస్ట్ హౌస్ లోతనిఖీలు..
హుజురాబాద్ లో మంత్రి హరీష్ రావు బస చేసిన సింగాపురం లోని గెస్ట్ హౌస్ లో లో పోలీసులు తనిఖీలు చేపట్ట. మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తో...
భద్రాచలం ఎమ్మెల్యే కు తీవ్ర అస్వస్థత..
భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురైన ఆయనను హుటాహుటిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా...
రెండు రాష్ట్రాలు కల్పిస్తే మంచిదే..!
ఏపీలో లో తెలంగాణ సీఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు ఏపీలో కెసిఆర్ పార్టీ పెట్టాలని తాము కూడా కోరుకుంటున్నామని రెండు రాష్ట్రాలు కలిసి పోటీ చేయవచ్చన్నారు సమైక్య...

















