సిద్దిపేట జిల్లాలో తాజాగా ఆరుగురికి కరోనా..
సిద్దిపేట జిల్లాలో ఆరుగురికి కి కరోనా ఉన్నట్లు గురువారం వెల్లడైందని జిల్లా వైద్యాధికారి ఇ మనోహర్ తెలిపారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు..
పేద విద్యార్థుల చదువుల కోసం నిరుపయోగంగా ఉన్న ల్యా లాప్టాప్ ట్యాబ్లు ఇవ్వండి గవర్నర్ సౌందర...
తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ కొత్త నిర్ణయం తీసుకున్నారు కరోనా కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ క్లాసులు వినేవారి కోసం ల్యాప్టాప్లు టాబ్లెట్ అందించాలని ఇందుకోసం తమ...
కిమ్స్ చేతికి సన్ సైన్ వాటాలు.. దీంతో దేశంలోని అతిపెద్ద వైద్య సేవల సంస్థగా ఏర్పాటు..
సన్ సైన్ ఆస్పత్రిలో ప్రధాన వాటాను ప్రముఖ ఆస్పత్రి క్రిష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్ కొనుగోలు చేసింది సన్ షైన్ ఆస్పత్రిలో 10.07 శాతం వాటాను కొనుగోలు చేసుకునేందుకు కిమ్స్...
మాజీ మిస్ తెలంగాణ హాసిని ఆత్మహత్యాయత్నం . లైవ్ వీడియో పోస్ట్…
ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఉరేసుకొని ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టింది మాజీ మిస్ తెలంగాణ హాసిని హైదరాబాద్ నారాయణగూడ లోని రోడ్ నెంబర్ 6 లో ఉన్న ఆమె ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుందనే సమాచారాన్ని మిత్రులు...
చెట్ల పొదల మధ్య చిట్టి తల్లి.. ఏ తల్లి కన్న కన్నబిడ్డనో మరి…!
ఏ తల్లి బిడ్డ నో కానీ ... పురిట్లోనే ఆ తల్లి కన్న బిడ్డని చెట్ల పొదల్లో వదిలేసి వెళ్ళి ఉండవచ్చు . చెట్ల పొదల్లో నుంచి పాప ఏడుస్తున్న శబ్దం వినిపించడంతో...
నేటితో ఉప ఎన్నికల ప్రచారం ముగింపు.. తెరపైకి మందు సీసాలు, నోట్ల కట్టలు…!
హుజురాబాద్ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. రాజకీయ పార్టీలు ప్రలోభాల కు తెరదించాయి. స్థానికేతరులు సాయంత్రం 7 నుండి నియోజకవర్గం విడిచి వెళ్లిపోయారు. గురువారం రాత్రి నుండి రాజకీయ పార్టీలు నగదు పంపిణీ...
మహాయోధుడు, గోండురాజ్య స్వాప్నికుడు.. కొమరం భీమ్..
తమ జీవితకాలంలోనే లెజెండ్గా మారిన మహామహులలో కొమరం భీం ఎన్నతగినవాడు. జనగాం (ఆసిఫాబాదు) అవ్వల్ తాలూక్దారు (నైజాం కాలంలో కలెక్టర్ని అవ్వల్ తాలూక్దారు అనేవారు) మౌల్వీ అబ్దుల్ సత్తార్ 1940లో ఆ వీరుడి...
టిఆర్ఎస్ ప్లీనరీలో కెసిఆర్ వ్యాఖ్యలపై ఆంధ్ర మంత్రి ఫైర్.
టిఆర్ఎస్ ప్లీనరీలో కెసిఆర్ వ్యాఖ్యలపై ఆంధ్ర మంత్రి ఫైర్.
ఆంధ్రలోనూ అక్కడి ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని టీఆర్ఎస్ ప్లీనరీ లో కెసిఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హిట్ ఎక్కారు....
కౌంట్ డౌన్ షురూ … మరో రెండు రోజులే హుజురాబాద్ ఎన్నికలకు కు గడువు
మరో రెండు రోజుల్లో హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది. రేపు సాయంత్రం ఏడు గంటలకల్లా ప్రచారానికి స్థిరపడి అన్ని మైకులు బంద్ కానున్నాయి. గడువు ముగియనుండటంతో మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని...
సమంత కు కోర్టులో ఊరట…
హీరోయిన్ సమంతకు కూకట్పల్లి కోర్టులో ఊరట లభించింది తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన మూడు యూట్యూబ్ ఛానల్ లో పై చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును కోరింది ఆమె పిటిషన్ ను విచారించిన...

















