నైజాం కాలాన్ని గుర్తుచేస్తున్న కెసిఆర్… తరుణ్ చుగ్.
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ పాల్గొన్నారు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ మేనిఫెస్టో ఆయన విడుదల చేశారు అందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిస్తామని హుజరాబాద్ లో...
అక్రమంగా సంపాదించినదంతా .. హుజురాబాదు లో ఖర్చు చేస్తున్నారు.. – టిఆర్ఎస్ పై ఈటెల బాకులు..
కెసిఆర్ తనకు ఏ బాధ్యత అప్పగించిన మచ్చ లేకుండా చేశానని అటువంటి తనపై అక్రమ ఆరోపణలు చేసి బయటకు పంపించడని హుజురాబాద్ బిజెపి అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హనుమకొండ...
కట్టుకున్న భర్తను వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతో కడతేర్చిన మరో ఇల్లాలు…
ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ఐదుగురు పిల్లలు ఉన్న భార్య, ప్రియుడితో కలసి భర్తను హతమార్చింది. తీరా శవాన్ని మాయం చేసేందుకెళ్తుండగా కారు సహకరించక పోవడంతో కథ మొత్తం...
సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ లను సస్పెండ్ చేసిన పోలీస్ కమిషనర్..
సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్
లను సస్పెండ్ చేసిన పోలీస్ కమిషనర్
నారసింగి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ లపై భూ వివాదాల కు సంబంధించిన అవినీతి ఆరోపణలు రావడంతో...
పుట్టపాక చీరకు జాతీయస్థాయి గుర్తింపు.
పుట్టపాక చీరకు జాతీయస్థాయి గుర్తింపు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక తేలియా రుమాలు డబుల్ చీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక కు చెందిన...
ఇంకా వీడని కోవిడ్..
ఇంకా వీడని కోవిడ్
కోవిడ్ ఇంకా మనల్ని వీడని నేపథ్యంలో ఈ పండగ సీజన్ లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. 5 శాతం కంటే ఎక్కువ జిల్లాలో ప్రజలు గుంపులుగా భూమి...
యూట్యూబ్ చాన్నాళ్ళకి మంచు విష్ణు వార్నింగ్.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు యూట్యూబ్ ఛానల్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొన్ని యూట్యూబ్ చానల్స్ నటీ నటుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అని అలాంటి వారిపై చర్యలు...
తమన్నా ప్లేస్ లో అనసూయ.
తమన్నా ప్లేస్ లో అనసూయ హోస్ట్ గా మాస్టర్ చెఫ్ కార్యక్రమం జెమినీ టీవీలో టెలికాస్ట్ అయ్యింది. మొదట్లో ఈ షో కి మంచి ఆదరణ లభించింది అప్పటికీ ఆ తర్వాత ఆదరణ...
రేపు హైదరాబాదులో టీఆర్ఎస్ ప్లీనరీ
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు రేపు హైదరాబాదులో హైటెక్ సిటీలో జరగనున్నాయి ఈ నేపథ్యంలో లో పోలీసులు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి నుంచి సైబర్ టవర్స్ మీదుగా వెళ్లేవారు అయ్యప్ప...
హుజురాబాద్ లో బలగాల మోహరింపు.
హుజురాబాద్ లో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే 20 కంపెనీల బలగాల లు కేంద్రం కేటాయించింది. వీరిలో ఇప్పటికే హుజరాబాద్ చేరుకొని...

















