హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రతి ఓటర్ తో మమేకం కావాలి- రేవంత్
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రతి ఓటర్ తో మమేకం కావాలి- రేవంత్
హుజురాబాద్ ఉప ఎన్నికల ఇన్చార్జిలు సమన్వయకర్తల తో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ నిరుద్యోగ...
విద్యాశాఖలో పార్ట్ టైం, గెస్ట్ ప్రాథమిక టీచర్ పోస్టుల భర్తీ
విద్యాశాఖలో పార్ట్ టైం, గెస్ట్ ప్రాథమిక టీచర్ పోస్టుల భర్తీ
- 2021-2022 విద్యా సంవత్సరానికి టీచర్ పోస్టుల భర్తీ
- విద్యాశాఖలో పలు కేటగిరీల వారిగా ఉన్న 5323 ఖాళీల భర్తీ
విద్యాశాఖలోని పలు కేటగిరీల...
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ఆర్థిక శాఖ తన్నీరు హరీష్ రావు కిలో బంగారాన్ని ప్రకటించారు...
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు కిలో బంగారాన్ని ప్రకటించారు సిద్దిపేట నియోజకవర్గం ప్రజల తరఫున ఈ బంగారాన్ని అందిస్తామన్నారు
గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది . షార్ట్ సర్క్యూట్తో విద్యుత్ ప్యానెల్ బోర్డులో మంటలు ఎగిసిపడ్డాయి . ఆందోళన చెందిన ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. వెంటనే...
మార్చి 28న యాదాద్రి ఆలయ పున ప్రారంభం- జీయర్ స్వామి సూచన మేరకు ముహూర్తం ఖరారు – 125...
మార్చి 28న యాదాద్రి ఆలయ పున
ప్రారంభం
- జీయర్ స్వామి సూచన మేరకు ముహూర్తం ఖరారు
- 125 కిలోల బంగారం తో స్వర్ణ
తాపడం
- 1008 మంది రుత్వికులచే మహా కుంభ సుదర్శన యాగం
సీఎం కేసీఆర్
వచ్చే...
కారెక్కిన మోత్కు
కారెక్కిన మోత్కు
సీనియర్ నాయకులు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మోత్కుపల్లి నర్సింహులుకు గులాబీ కండువా కప్పి...
టిఆర్ఎస్ లో గరం గరం కారులో తిరుగుబాటు : రేవంత్ జోస్యం
టిఆర్ఎస్ లో గరం గరం
కారులో తిరుగుబాటు : రేవంత్ జోస్యం
-హుజురాబాద్ ఎన్నికలే ఆలస్యం తదుపరి టిఆర్ఎస్ల్ లో ముసలం పుడుతుందని, కారులో తిరుగుబాటు మొదలవుతుందని టిపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పారు...
హుస్నాబాదు నుండే పోరుకు సిద్ధం
హుస్నాబాదు నుండే పోరుకు సిద్ధం -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రానున్న శాసనసభ ఎన్నికల్లో హుస్నాబాద్ నుండి సిపిఐ పార్టీ పోరుకు సిద్ధపడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.సోమవారం...
జనగామ జిల్లాలో ప్రైవేటు లగ్జరీ బస్సు దగ్ధం
జనగామ జిల్లాలో
ప్రైవేటు లగ్జరీ బస్సు దగ్ధం
-డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులు సురక్షితం
- షార్ట్ సర్క్యూట్ కావడంతో జరిగిన ప్రమాదం
-జనగామ జిల్లా నెల్లుట్ల వద్ద ఘటన
-ప్రమాద సమయంలో బస్సు లో 26 మంది ప్రయాణికులు
-చత్తిస్ ఘడ్...
రేపు సెలవు
మిలాద్ ఉన్ నబి సందర్బంగా ఈ నెల 19న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మొహ్మద్ ప్రవక్త జన్మ దినం సందర్బంగా మిలాద్ ఉన్ నబి నిర్వహిస్తారు.

















