బాధితుని కుటుంబానికి 2 లక్షల చెక్కు పంపిణీ
బాధితుని కుటుంబానికి 2 లక్షల చెక్కు పంపిణీ
యదార్థవాది, సిద్దిపేట:
ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏదన్నా అనుకోని సంఘటాన జరిగినప్పుడు కుటుంబానికి డబ్బుల పరంగా సహకారం ఉంటుందని యూనియన్ బ్యాంకు రీజినల్ మేనేజర్ ఈ...
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రమాదకరం
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రమాదకరం
* ఓట్ల కోసమే "అయోధ్య" రామాలయాన్ని వాడుకుంటున్న మోదీ
* ఎన్నికల కమిషన్ పైన రాజకీయ ఓత్తిడి ఎక్కువైంది
* అందరికీ వడదెబ్బ తగిలితే మాజీ సీఎం కేసీఆర్ కు కూతురు...
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలది
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలది
* మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విజయవంతం అయింది
హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)పై రవాణా బీసీ...
పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ లను ఓడించాలి.
పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ లను ఓడించాలి.
*ఆ రెండు పార్టీలకు తెలంగాణపై ప్రేమ లేదు
*ప్రజలకిచ్చిన హామీలపై కాంగ్రెస్ వెనుకడుగు
*కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి...
వెలికట్ట గ్రామ ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ
వెలికట్ట గ్రామ ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ
కొండపాక యదార్థవాధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలైన ఆరు గ్యారెంటిలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గాను ప్రజాపాలన పేరిట సమగ్ర సమాచార సేకరణలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం...
జిల్లాను అభివృద్ధి పదములో నిలుపుదాం: కలెక్టర్ రాజర్షి షా
జిల్లాను అభివృద్ధి పదములో నిలుపుదాం: కలెక్టర్ రాజర్షి షా
మెదక్ యదార్థవాది ప్రతినిధి
జిల్లా అధికార యంత్రాంగమంతా సమిష్టిగా పనిచేసి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేద్దామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు....
ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోవాలి.
ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోవాలి.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజాపాలనను సందర్శించిన జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి సరోజన. మండలంలోని పందిళ్ళ కుచన పల్లి హుస్నాబాద్ పట్టణంలోని బీజే...
ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు: జిల్లా కలెక్టర్
ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు: జిల్లా కలెక్టర్
జగిత్యాల యదార్థవాది ప్రతినిధి
ఆరు గ్యారెంటీల పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రతీ ఇంటికి ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుందని, ప్రతీ ఇంటికి ఒకటే దరఖాస్తు సమర్పించాలని జిల్లా...
మేనమామను హత్య చేసిన అల్లుడు
మేనమామను హత్య చేసిన అల్లుడు
మెదక్ యదార్థవాది ప్రతినిధి
మెదక్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది మేనమామను అల్లుడు కొడవలితో హత్య చేసి నా ఘటన ఆదివారం రాత్రి జరిగింది మెదక్ పట్టణంలోని రాంనగర్ చెందిన...
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ న్యూ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బానోతు హనుమంతు నాయక్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన...
















