జిల్లా ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖశాంతులతో ఉండాలి: ఎస్ పి అఖిల్
జిల్లా ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖశాంతులతో ఉండాలి: ఎస్ పి అఖిల్
సిరిసిల్ల యదార్థవాది ప్రతినిధి
జిల్లాలో వాహన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పాల్గొన్న జిల్లా పోలీస్ సూపర్ డెంట్ అఖిల్ మహాజన్.. సిరిసిల్ల...
జిల్లా ప్రజలకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన: జిల్లా కలెక్టర్
జిల్లా ప్రజలకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన: జిల్లా కలెక్టర్
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
జిల్లాలోని ప్రజలకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా ప్రజలు ఆశించిన అన్ని రంగాల్లో విజయం సాధించి ఆయురారోగ్యాలతో...
కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి
వికసిత్ భారత్ సంకల్పయాత్ర కేంద్ర ప్రభుత్వం చేపట్టినకేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకై వికసిద్భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా శనివారం...
ప్రతీ పేద వారికి సంక్షేమ పథకాలు: జిల్లా కలెక్టర్ ప్రశాంత్
ప్రతీ పేద వారికి సంక్షేమ పథకాలు: జిల్లా కలెక్టర్ ప్రశాంత్
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
ప్రతీ పేద వారికి పథకాలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం అని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం...
పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి.
పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి.
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం సిద్ధిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు అమ్మన చంద్రారెడ్డి అధ్యక్షతన జిల్లా కార్య నిర్వాహక సమావేశం...
కొత్త బస్సులను ప్రారంభించిన: మంత్రి పొన్నం
కొత్త బస్సులను ప్రారంభించిన: మంత్రి పొన్నం
హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు కొత్తగా వచ్చిన 80 బస్సులు (30 ఎక్స్ప్రెస్. 30 రాజధాని ఏసీ 20 లహరి స్లీపర్ సీటర్లు)...
నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి: అదనపు ఎస్.పి
నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి: అదనపు ఎస్.పి
మెదక్ యదార్థవాది ప్రతినిధి
జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ ఎస్.మహేందర్ అన్నారు. మెదక్ జిల్లా నూతన...
పి ఆర్ టి యు నూతన కార్యవర్గం ఏర్పాటు.
పి ఆర్ టి యు నూతన కార్యవర్గం ఏర్పాటు.
ప్రభుత్వ పాఠశాలలా బలోపేతనికి కృషి చేస్తా..
పి ఆర్ టి యు నూతన అద్యక్షులు కెవిఎన్ రెడ్డి.
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
సిద్దిపేట పి ఆర్ టి...
సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనేదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యం: జిల్లా అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ
సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనేదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యం: జిల్లా అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ
మంథని యదార్థవాది ప్రతినిధి
ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సజావుగా జరుగుతున్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్...
జిల్లాలో యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాలి: ఎమ్మెల్యే రోహిత్
జిల్లాలో యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాలి: ఎమ్మెల్యే రోహిత్
రెవెన్యూ అటవీశాఖ ఎక్సైజ్ శాఖ మైనింగ్ అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష..
అటవీ భూముల ఆక్రమణలు నిర్మూలించాలి..
ప్రైవేటు పరిశ్రమలు ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకంలో...

















